ప్రతి మతాచారాన్నీ ప్రశ్నిస్తే నాగరికత ఉనికికే ప్రమాదం : సుప్రీంకోర్టు
ప్రతి ఒక్కరూ మతాచారాలను ప్రశ్నిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంటే మత విశ్వాసాలతో మమేకమైన నాగరికత కలిగిన భారతీయ సమాజం పరిస్థితి ఏమిటని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.వి.నాగరత్న ప్రశ్నించారు. ఆలయం తెరిస్తే తప్పని కొందరు, మూసివేస్తే తప్పని మరికొందరు... ఇలా ప్రతి...







