News

ArticlesNews

అమరనాథుడు కరిగిపోతున్నాడా?

వాతావరణ మార్పుల ప్రభావం... అమరనాథుడి దర్శనంపైనా పడుతోందా? అవుననే ఆందోళన వ్యక్తమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే అమరనాథ్‌ యాత్ర ఈసారి త్వరగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని అమర్‌నాథ్‌ గుహల్లో ఏటా సహజంగా ఏర్పడే మంచు శివలింగం ఈసారి...
News

NCERT పాఠ్యపుస్తకంలో కీలక మార్పులు

: జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) విడుదల చేసిన 'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ? ఇండియా అండ్ బియాండ్' సవరించిన పాఠ్యపుస్తకంలో భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన పలు ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన అధ్యాయంలో...
News

కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్–మహాభారత’ అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం ప్రారంభం

బిష్కెక్ (కిర్గిజ్‌స్థాన్): కిర్గిజ్‌స్థాన్‌లోని మానస్ నేషనల్ అకాడమీ మరియు భారతదేశంలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (CSIR) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మానస్–మహాభారత అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం” అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత...
News

ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా అయోధ్య : యోగి ఆదిత్యనాథ్‌

రామాలయ విరాళాల చోరీ ఆరోపణల వివాదం కొనసాగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హనుమాన్‌గఢి అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. అయోధ్య పర్యటన సందర్భంగా రూ.432 కోట్ల విలువైన 217 అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ఆయన.. అనంతరం...
News

బంగ్లాదేశ్‌లోని చారిత్రాత్మక శ్రీ కాళిమాతా ఆలయంపై తీవ్రవాద ముస్లింల దాడి

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల పరంపరలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. పంచగఢ్ జిల్లా అత్వారీ ఉపజిల్లాలోని చారిత్రాత్మక శ్రీ కాళిమాత ఆలయంపై దుండగులు దాడి చేసి, ఆలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు శ్రీ కాళిమాత విగ్రహాన్ని అపవిత్రం చేసినట్లు...
News

ఛత్తీస్‌గఢ్‌ పాఠశాలల్లో గాయత్రీ మంత్ర పఠనం ఉత్తర్వుపై అభ్యంతరాల కొట్టివేత

ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతం, గేయాలతో పాటు సరస్వతీ వందనం, గాయత్రీ మంత్రం పఠించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ సర్కారు జారీ చేసిన ఉత్తర్వుపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఆ ఉత్తర్వును కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధనను...
News

తిరుమలలో ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమలలో జూలై నుంచి సెప్టెంబర్ 30 వరకు జరిగే వివిధ పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో పలు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై...
News

ఒడిశా రథయాత్ర, ఓనం సందర్భంగా 400 ప్రత్యేక రైళ్లు

సుప్రసిద్ధమైన పూరీ జగన్నాథుని రథయాత్ర, కేరళ ఓణం పండగల సందర్భంగా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 400 కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఓ ప్రణాళికను కూడా ప్రకటించింది రైల్వే...
1 83 84 85 86 87 3,085
Page 85 of 3085