యుద్ధంలో పాక్పై భారత్దే ఆధిపత్యం : ఆస్ట్రియా విశ్లేషకుడు
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో ఉన్న ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేసిన దాడులపై ఆస్ట్రియా వైమానిక యుద్ధ విశ్లేషకుడు, చరిత్రకారుడు టామ్ కూపర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్పై భారత్ దాడులను స్పష్టమైన సైనిక విజయంగా...






