మరో చారిత్రక విజయం ‘భోజ్శాల’
సనాతన ధర్మానికి నిలయమైన భారతదేశంలో హిందూ దేవాలయాలు, కట్టడాలు మావే అని కోర్టులలో వాదించుకోవాల్సి రావడం దురదృష్టకరం. మధ్యప్రదేశ్ ధార్ పట్టణంలోని భోజ్శాలలో లభ్యమైన శాసనంలో ప్రాకృత భాషలో ‘కోదండకావ్య’, ‘ఖడ్గశత’ అనే రెండు పద్యాలు ఉన్నాయి. ఒక పద్యం ధనుస్సుకు,...







