News

News

ఓ వ్యక్తిని కొట్టి చంపిన అక్రమ పశువుల రవాణా ముఠా

ఒడిశాలోని భద్రక్ ప్రాంతంలో దారుణం జరిగింది. అక్రమ పశువుల రవాణాను చేసే ఇస్లామిక్ ఛాందసులు సంతోష్ పరిడా అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఘటన గత నెల 30 తేదీన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం తిహిడి పంచాయతీ పరిధిలోని కాష్టి...
News

విమానంలో సీట్ నెం 11ఏ వల్ల బ్రతికిన ఒకే ఒక్కడు

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ( ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా.. కేవలం విశ్వాస్‌ కుమార్‌ (45) అనే బ్రిటిష్‌ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌లోని సీట్‌ నంబర్‌ 11ఏ లో కూర్చున్న ఆయన...
News

చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలి

ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిన బాదామీ చాళుక్యుల శిల్పాలను పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. చారిత్రక, వారసత్వ సంపదను పరిరక్షించి భవిష్యత్తు తరాలకు అందించే కార్యక్రమంలో భాగంగా కర్నూలుకు సమీపంలోని పంచలింగాల...
News

తిరుమలలో 500 ఏళ్ల చరిత్ర కలిగిన మండపం.. ప్రత్యేకత ఏంటంటే?

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాలు హరించిపోతాయని భక్తులు( విశ్వసిస్తారు. ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం-TTD చుట్టుపక్కల...
ArticlesNews

సా విద్యా యా విముక్తయే పరిపక్వత.. పరిపూర్ణత

వేసవి సెలవులు ముగిసి పాఠశాలల్లోకి అడుగుపెట్టే సమయమిది. బతుకు పాఠాలు నేర్చుకునే చదువులమ్మ చెట్టు నీడలోనే విలువలకూ బీజం పడేది. గురుకులం లాంటి వాతావరణంలో పిల్లలు జ్ఞానాన్ని ఆర్జించాలని మన ధర్మ గ్రంథాలు సూచించాయి. విజ్ఞానంతో పాటు వినయం, వివేకం, ఆత్మవిశ్వాసం,...
News

వంటా చేస్తాం.. రన్‌వే నిర్మిస్తాం…

మహిళలు కేవలం ఇంటికే పరిమతం కాదు వారు తలుచుకుంటే దేన్నైనా సాధించగలరు. అంతటి ధైర్యం, తెగువ, ఆలోచనా శక్తి వారికి సొంతం. ఇంట్లో కత్తిపట్టి కూరగాయలు తరిగిన చేతులతోనే కదనరంగంలో కత్తులు దూయగలదు. మన పురాణేతిహాసాల్లో, భారతీయ యుద్ధ చరిత్రలో ఇలాంటి...
News

‘కామాఖ్య దేవాలయంలో నరబలి’ కథనంపై ఆగ్రహం

తూర్పు భారతదేశంలోని జాతీయవాద పౌరుల వేదిక అయిన పేట్రియాటిక్ పీపుల్స్ ఫ్రంట్ అస్సాం (పిపిఎఫ్ఎ) ఒక జాతీయ వార్తా ఛానల్ ‘కామాఖ్య ఆలయంలో క్రమం తప్పకుండా నరబలి జరుగుతుంది’ అనే బాధ్యతారహితమైన, అత్యంత అభ్యంతరకరమైన అభిప్రాయాలను ప్రసారం చేయడం పట్ల తీవ్ర...
News

పల్లవుల కాలంనాటి శిల్పాలు లభ్యం

తమిళనాడులోని విల్లుపురం జిల్లా తిరువెనైనల్లూరు సమీపంలోని మేల్‌దనియాళంపట్టు గ్రామంలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి దేవతామూర్తుల శిల్పాలు లభ్యమయ్యాయి. ఈ గ్రామంలో విల్లుపురంకు చెందిన పురావస్తుశాఖ పరిశోధకులు సెంగుట్టువన్‌, తమిళలగన్‌ పర్యవేక్షణలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జరిపిన తవ్వకాల్లో పల్లవరాజుల కాలంనాటి...
1 814 815 816 817 818 3,086
Page 816 of 3086