News

News

బెలూం గుహలకు ”భౌగోళిక వారసత్వ” గుర్తింపు

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తింపునిచ్చింది. సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో భూమి లోపల ఏర్పడిన వీటిని క్రీస్తుపూర్వం 450 ఏళ్ల కిందట నివాస స్థలాలుగా వినియోగించినట్లు ఆధారాలు...
News

శ్రీవారి భక్తులకు.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా..

కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం సాక్షాత్తు వైకుంఠ వాసం అని భక్తుల నమ్మకం. అందుకనే హిందువులు తమ జీవితంలో ఒక్కసారైనా కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకోవాలని కోరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...
News

హనుమాన్ ఆలయంలో ఆవు మాంసం..‘‘షూట్-అట్-సైట్’’ ఆర్డర్స్ ఇచ్చిన సీఎం..

ద్ రోజున కొందరు దుండగులు హిందువులు ఆలయాలు, ప్రాంతాలను అపవిత్రం చేయడం అస్సాంలో ఉద్రిక్తతలకు కారణమైంది. ఆవు మాంసాన్ని ఆలయాలపైకి విసిరేయడం చేయడంపై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసే వారిని ఉపేక్షించవద్దని...
News

అమెజాన్‌లో కాళీమాతను అవమానించేలా కవర్ ఉన్న పుస్తకం

(ఈ ఫోటో మతపరమైన మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశ్యంతో ప్రచురించబడింది ) 2023 నుండి, 'కాళీ మాత: చిన్న కథల సేకరణ' అనే పుస్తకం ఆన్‌లైన్ సాహిత్య అమ్మకాల వెబ్‌సైట్ 'అమెజాన్'లో అమ్ముడవుతోంది. ఈ పుస్తకం ముఖచిత్రంపై హిందువులు పూజించే కాళీమాత చిత్రం...
News

ఐఐటీ కలలకు తమిళం అడ్డంకి కాదని నిరూపించిన వనవాసి సేవా కేంద్రానికి చెందిన రాజేశ్వరి

రాజేశ్వరి సాధించిన విజయం అనేక కీలకమైన అంశాల పరాకాష్ట: ఆమె మాతృభాష (తమిళం)లో ప్రాథమిక విద్యను పొందడం, వనవాసి సేవా కేంద్రంలో నిర్మాణాత్మక మార్గదర్శకత్వం, రాష్ట్ర విద్యా శాఖ అందించే విషయ ఆధారిత ఆన్‌లైన్ కోచింగ్, సహాయక కుటుంబం ,ఆమె స్వంత...
News

బెంగాల్ లో దేవాలయ భూమి ఆక్రమణకు ప్రయత్నాలు.. అడ్డుకున్నందుకు దేవాలయంపై దాడి

బెంగాల్ లోని మహేశ్తలా, 24 పరగణాల ప్రాంతంలోని శివాలయాన్ని ఆలయాన్ని దుండుగులు ధ్వంసం చేశారు. ఆలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించుకోవడానికి కొందరు ప్రయత్నించగా... హిందువులు దీన్ని అడ్డుకున్నారు. నిరోధించారు. ఈ సమయంలోనే హింస చెలరేగింది. ఈ హింస సమయంలోనే దుండుగులు ఆలయాన్ని...
News

భక్తులకు మెరుగైన వసతులు కల్పించండి

శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు.శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో పలు పాలనాంశాలపై అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. క్షేత్రాన్ని సందర్శించే...
News

పాకిస్థాన్‌ ‘కవర్‌ అప్‌’ ఆపరేషన్‌ .. నష్టం వాటిల్లిన ఎయిర్‌ బేసులపై టార్పాలిన్లు, షీట్లు

పాకిస్థాన్‌ ‘కవర్‌ అప్‌’ ఆపరేషన్‌ చేపట్టింది. గత నెలలో భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ దాడుల్లో ధ్వంసమైన ఎయిర్‌బేస్‌ స్థావరాలపై టార్పాలిన్లు, షీట్లు వంటివి కప్పింది. భారత్‌ దాడుల్లో జరిగిన నష్టాన్ని కవర్‌ చేసేందుకు పాక్‌ ప్రయత్నించింది. శాటిలైట్‌ చిత్రాలు ఈ...
1 815 816 817 818 819 3,086
Page 817 of 3086