News

News

సనాతన ధర్మంపై మరోసారి విషం కక్కిన ఉదయనిధి స్టాలిన్‌

తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో డీఎంకే స్టాలిన్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అధినేతనే జనాలు ఘోరంగా ఓడగొట్టారు. గతంలో డీఎంకే ఎమ్మెల్యే...
News

పాక్ ఉగ్ర ప్రేమకు సజీవ సాక్ష్యం! భారత్ దాడుల్లో ధ్వంసమైన జైష్ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణం..!

భారత వైమానిక దళం చేపట్టిన సాహసోపేతమైన 'ఆపరేషన్ సిందూర్' జరిగి ఏడాది పూర్తయిన వేళ, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. భారత దాడిలో నామరూపాలు లేకుండా పోయిన జైష్-ఎ-మొహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం 'మర్కజ్ సుభానల్లా'ను...
News

ఉగ్రదాడుల హెచ్చరికలు.. ఢిల్లీలో హైఅలర్ట్‌.. !

దేశ రాజధానిలోని కీలకమైన ప్రదేశాల్లో ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల -IEDలుతో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం అందడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు. జాతీయ వార్త సంస్థ ఇండియా టుడేకు నిఘా వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం ఉగ్రవాదులు ఢిల్లీలోని...
News

గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి ఘనంగా భూమి పూజ

గుంటూరు నగరంలోని NGO కాలనీ 4వ లేన్‌లో గుంటూరు విభాగ్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఘనంగా నిర్వహించబడింది. వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించిన ఈ భూమి పూజ కార్యక్రమం హిందూ సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణ మరియు...
ArticlesNews

25 ఏళ్లుగా లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ సేవ చేస్తున్న ఒడిశా ట్రీమ్యాన్

ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న...
ArticlesNews

వేసవి ఎండల నుంచి మూగజీవాలు, పక్షులను కాపాడేందుకు కృషి నీరు, ఆహారం ఏర్పాటు

రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భగభగ మండే వేసవిలో నీరు, ఆహారం లభించక విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో...
News

భారత్‌లో కార్యకలాపాలు విస్తరిస్తున్న పాక్‌ గ్యాంగ్‌స్టర్‌…

భారత్‌లో తన ఉగ్ర నెట్‌వర్క్‌ను విస్తరించడానికి పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. 2024లో పంజాబ్‌ యూట్యూబర్‌ రోజెర్‌ సంధూ ఇంటి వద్ద కాల్పుల కేసులో ఐఎస్‌ఐతో సంబంధమున్న పాక్‌ గ్యాంగ్‌స్టర్‌ పేరు బయటకు...
ArticlesNews

ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం ఇదీ…

2025 వ సంవత్సరం సంఘ కార్యశతాబ్ది సంవత్సరం. ఈ సందర్భంగా సంఘ్ సమాజంలోని అన్ని వర్గాలకూ మరింత చేరువకావడానికి రకరకాల కార్యక్రమాలను యోజన చేస్తోంది. అలాగే ‘‘పంచ పరివర్తన్’’ అనే అంశాన్ని కూడా సమాజం ముందుకు తెచ్చింది. కార్య శతాబ్ది కార్యక్రమాల...
1 79 80 81 82 83 2,970
Page 81 of 2970