సింహాచలం గిరి ప్రదక్షిణకు ముమ్మర ఏర్పాట్లు..
విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం...







