News

News

సింహాచలం గిరి ప్రదక్షిణకు ముమ్మర ఏర్పాట్లు..

విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం...
ArticlesNews

తల్లి, తండ్రి, గురువు: జీవితాన్ని తీర్చిదిద్దే ప్రత్యక్ష దైవాలు

భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, గురువులకు అత్యున్నత స్థానం కల్పించారు. జన్మనిచ్చే తల్లి, ప్రేమతో పెంచి పోషించే తండ్రి, విద్యాబుద్ధులు నేర్పి జీవితానికి సరైన మార్గాన్ని చూపించే గురువు — ఈ ముగ్గురినీ ప్రత్యక్ష దైవాలుగా భావిస్తారు. మనిషి జీవితంలో తొలి అడుగుల...
News

చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన పురాతన వినాయకుడి రాతి విగ్రహం.

చిత్తూరు: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పట్రపల్లి గ్రామంలో పురాతన వినాయకుడి రాతి విగ్రహం వెలుగుచూసింది. రైతు ఇంటి సమీపంలో తవ్వకాలు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడటంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్రపల్లి గ్రామానికి చెందిన...
News

పాడేరులో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం..

పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ...
News

ఇక ఇదే క్రమం.. జాతీయ గీతం, వందేమాతరంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

జాతీయ గీతం 'జనగణమన', జాతీయ గేయం 'వందేమాతరం', రాష్ట్ర గీతాల ఆలాపన విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు...
News

ముస్లిం వ్యక్తిగత చట్టం దేశ చట్టానికి అతీతం కాదు: అలహాబాద్ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): ముస్లిం వ్యక్తిగత చట్టం దేశంలోని సాధారణ చట్టాలకు అతీతం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 నిబంధనలు మతంతో...
News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే సంకల్పంతో 12 జ్యోతిర్లింగాల పాదయాత్ర

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అఖండ భారతం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవ్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. 12 జ్యోతిర్లింగాల దర్శనం లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం ఒడిశా...
News

ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క వార్షిక అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ కర్ణాటకలోని బెలగావిలో ముగిసింది. ఈ సమావేశంలో పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్, మాననీయ సర్కార్యవాహ్ దత్తాత్రేయ జీ హోసబాలే, అలాగే మొత్తం 226...
1 79 80 81 82 83 3,084
Page 81 of 3084