News

News

ఆలయ హుండీపై ఆవు తల… కఠిన చర్యలకు హిందువులకు డిమాండ్

అస్సాం శ్రీభూమి జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఘటన స్థానిక హిందూ సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. గ్రామంలోని ఒక ఆలయ హుండీపై నరికిన ఆవు తల కనిపించడంతో భక్తులు మరియు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం...
News

గుజరాత్‌లోని కచ్‌లో హిందువులపై మూకదాడి

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో హిందువులపై జరిగిన మూకదాడి తీవ్ర ఆందోళనకు గురిచేసింది. మే 30 రాత్రి రైదాన్‌పార్ గ్రామంలో చిన్న వివాదం చెలరేగిన నేపథ్యంలో, పొరుగున ఉన్న ముస్లింల ఆధిపత్య గ్రామం వర్నోరాకు చెందిన వ్యక్తులు హిందువులపై సమన్వయంతో దాడి చేసినట్లు...
News

‘పహల్గామ్’ ఉగ్రవాదులకు పాక్ బ్యాంక్ అండ?

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల బైసారన్ వ్యాలీలో గత ఏడాది జరిగిన ఉగ్రదాడి దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దరిమిలా భారత సైన్యం చేతుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల వద్ద...
News

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించింది

భారత భూభాగాలను నేపాల్‌ ఆక్రమించినట్లు తెలిసిందంటూ స్వయంగా ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంటులో వ్యాఖ్యానించడం తీవ్ర వివాదానికి దారితీసింది. నేపాల్‌ ప్రతిపక్ష పార్టీలతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో నేపాల్‌ విదేశాంగశాఖ రంగంలోకి...
News

తిరువళ్ళువర్ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షల చిత్రపటంపై రాజకీయ వివాదం

తమిళ మహాకవి, జ్ఞానద్రష్ట తిరువళ్ళువర్ ను సనాతన ధర్మ సంప్రదాయానికి ప్రతీకగా చూపిస్తూ కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, విభూతితో అలంకరించిన చిత్రపటాన్ని చెన్నైలోని తమిళనాడు లోక్ భవన్ లో నిర్వహించిన తిరువళ్ళువర్ దినోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించారు. అయితే ఈ చిత్రపటంపై తమిళనాడు...
News

‘దురంధర్‌’తో పడిపోయిన ఇమేజీ.. దాడులకు ప్లాన్ చేస్తున్న డీ-కంపెనీ

బాలీవుడ్ హిట్ ఫిల్మ్ దురంధర్‌లో అండర్ వరల్డ్ డాన్ దావూద్‌ను పోలినట్టు ఉన్న బడే సాహెబ్ క్యారెక్టర్ మరణశయ్యపై ఉండటం దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. దీంతో తమ పరపతి దెబ్బతిన్నదని భావిస్తున్న దావుద్ గ్యాంగ్ (డీ-కంపెనీ) ఇమేజీని పునరుద్ధరించుకునేందుకు ముంబైలో...
News

వాషింగ్టన్‌లో ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ ఏర్పాటుకు ప్రణాళిక

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో భారత దేశ 11 వేల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, నాగరికత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఒక శాశ్వత మ్యూజియం కొలువుదీరనుంది. సుమారు ఎనిమిదేళ్ల పరిశోధన, ప్రణాళిక తర్వాత ‘ఇండియా హెరిటేజ్ సెంటర్’ పేరుతో ఈ ప్రతిష్ఠాత్మక...
News

ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను రద్దు చేసిన మద్రాస్ హైకోర్టు

మద్రాసు హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. తిరుపత్తూరు జిల్లాలోని అంబూరు పట్టణంలో ముందస్తు అనుమతి లేకుండా ఆరెస్సెస్ విజయదశమి శతాబ్ది ఉత్సవాలను నిర్వహించిందంటూ 15 మంది ఆరెస్సెస్ స్వయంసేవకులపై క్రిమినల్ విచారణను హైకోర్టు రద్దు చేసింది.ఈ విజయ దశమి ఉత్సవం వల్ల...
1 77 78 79 80 81 3,008
Page 79 of 3008