సనాతన ధర్మం శాశ్వతం : హోసబళే
సనాతన ధర్మం అనేది శాశ్వతమైందని, అది ఎప్పటికీ నశించదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. సనాతన ధర్మం అనేది ఈ జాతి ఆత్మ అని, చైతన్యం అని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే ఎమ్మెల్యే,...







