ఆలయాల్లోనూ ఏఐ
ఆలయాల్లో క్యూలైన్ల నిర్వహణకు త్వరలో కృత్రిమ మేధ (ఏఐ) అమలు చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన తెలిపారు. ఏఐ ఆధారిత క్యూలైన, క్రౌడ్ మేనేజ్మెంట్ అమలులోకి తెస్తామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని గవిమఠంలో వెలసిన గవి సిద్ధేశ్వరుడిని,...







