అక్రమంగా తరలిస్తున్న పశువులు స్వాధీనం
శ్రీకాకుళం జిల్లాలో అక్రమ పశువుల రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నారాయణవలస సంత నుంచి విశాఖపట్నం వైపు అనుమతి లేకుండా తరలిస్తున్న గోవుల వాహనాన్ని నరసన్నపేట పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పోలీసుల సమాచారం మేరకు, తొమ్మిది ఆవులతో వెళ్తున్న...







