చదివింది ఎనిమిదో తరగతే… కానీ.. 35 రాతి డ్యాములు కట్టింది… అడవికి ప్రాణం పోసింది
మావోయిస్టులను ఎదిరించి, వారి బెదిరింపులను లెక్క చేయకుండా జార్ఖండ్ లోని ఓ మహిళ ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోంది. ఎండా కాలంలో అడవులు ఎండిపోవడం, అడవులు విస్తీర్ణం తగ్గడం, పక్షులు, జంతువుల సంఖ్య విపరీతంగా తగ్గడంతో పాటు కాలువలు, డ్యాములు కూడా...







