డెహ్రాడూన్ : ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుస్తున్న ఐదు మదర్సాలను ప్రభుత్వం సీల్ చేసింది. మైనారిటీ ఎడ్యుకేషన్ అథారిటీ, ఎడ్యుకేషన్ బోర్డు నుంచి ప్రాథమిక అనుమతులు కూడా...
మధ్యప్రదేశ్కు చెందిన ఓ యువకుడి పర్యావరణ సేవకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమైన నదిని ఒంటరిగా శుభ్రం చేసిన అతడి కార్యదక్షతను...
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన యువతను ఆధునిక సాంకేతిక రంగాల్లో తీర్చిదిద్దేందుకు ‘ఆరోహణ AI ఫెలోషిప్’కు శ్రీకారం చుట్టారు. చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC)లో రెసిడెన్షియల్...
సింగపూర్లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
పార్వతీపురం మన్యం: గిరిజన రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పంటలకు మార్కెటింగ్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్వతీపురం...
ఇజ్రాయెల్: ఉత్తర ఇజ్రాయెల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. మోషవ్ అవియెల్లో వందలాది మంది కృష్ణ భక్తులు ‘హరే రామ.. హరే కృష్ణ’ నామస్మరణతో సందడి...