News

News

నాసిక్‌ టీసీఎస్‌ క్యాంపస్‌లో వేధింపులపై ఎన్‌సీడబ్ల్యూ నివేదిక

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్‌ క్యాంపస్‌లో లైంగిక వేధింపులు జరిగాయని, మత మార్పిడి కోసం ఒత్తిడి తెచ్చారని, పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం కోసం తీసుకువచ్చిన పోష్‌ చట్టాన్ని పాటించలేదని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) తేల్చింది. పలువురు మహిళా...
News

ప్రాచీన వైద్య సేవ‌ల్ని ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేసేందుకు కృషి

ఆయుష్ వైద్య సేవల్లో మ‌రింత నాణ్య‌త‌ పెంచేందుకు, మరింత విస్తృతం చేసేందుకు, నకిలీ వైద్యానికి కళ్లెం వేసేందుకు ముఖ్యమైన మార్పులు తీసుకురానున్నామ‌ని వైద్య‌రోగ్య శాఖా మంత్రి శ్రీ స‌త్య‌కుమార్ యాద‌వ్ నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సంప్రదాయ ఆయుర్వేద, హోమియో, సిద్ధ, యూనాని,...
News

అమెరికా మ్యూజియంలో భారత మహిళా శాస్త్రవేత్త చీర..

వాషింగ్టన్, డి.సి.లోని స్మిత్సోనియన్ నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం, ప్రసిద్ధ విమానాలు , అంతరిక్షయానానికి సంబంధించి పరికరాల ప్రదర్శనకు ప్రసిద్ధిగాంచింది. అయితే తాజాగా ఆ ప్రదర్శనలో ఒక సాధారణ భారతీయ మహిళా శాస్త్రవేత్త చీర దర్శనమిస్తోంది. ఆ చీర భూ...
News

అల్-ఖైదా తరహాలో ఏఐఎంఐఎం పనితీరు : నితేష్ రాణే

మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నాయకుడు నితేష్ రాణే ఏఐఎంఐఎంపై తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు. నాసిక్ టీసీఎస్ మత మార్పిడి, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితురాలైన నిదా ఖాన్‌కు ఏఐఎంఐఎం కార్పొరేటర్ మతిన్ మజీద్ పటేల్ ఆశ్రయం కల్పించారన్న...
News

నిదాఖాన్‌కు ఆశ్రయమిచ్చిన ఇల్లు కూల్చివేతకు నోటీసులు

మహారాష్ట్రలో నాసిక్‌లోని టీసీఎస్‌ కార్యాలయంలో లైంగిక వేధింపులు, బలవంతపు మాతమార్పిళ్ల కేసు లో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. కేసు నమోదైన నాటినుంచి 25 రోజుల పాటు పరారీలో ఉన్న ఆమెకు ఆశ్రయమిచ్చిన ఏఐఎంఐఎం కార్పొరేటర్‌ ఇంటిని...
News

మహారాణా ప్రతాప్ ఊరేగింపుపై రాళ్ల దాడి

ఉత్తరప్రదేశ్‌లోని హాపుర్ జిల్లా దేహ్రా గ్రామంలో మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఊరేగింపుపై కొందరు ముస్లింలు రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు రావడంతో అక్కడ ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు సమాచారం....
News

హిందూ విద్యార్థులపై ఇస్లామిక్ ఆచారాల ఒత్తిడి చేసిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా జలాలాబాద్ సరాయ్ ప్రభుత్వ పాఠశాలలో ఇద్దరు ముస్లిం ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులను ఇస్లామిక్ ఆచారాలు పాటించమని ఒత్తిడి చేశారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. అంజర్ అహ్మద్, మహమ్మద్ గుల్ ఎజాజ్‌గా గుర్తించిన ఈ ఉపాధ్యాయులు హిందూ...
News

సనాతన ధర్మం శాశ్వతం : హోసబళే

సనాతన ధర్మం అనేది శాశ్వతమైందని, అది ఎప్పటికీ నశించదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. సనాతన ధర్మం అనేది ఈ జాతి ఆత్మ అని, చైతన్యం అని అన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని డీఎంకే ఎమ్మెల్యే,...
1 76 77 78 79 80 2,970
Page 78 of 2970