News

News

ఆకివీడు రామాలయానికి కోటి రూపాయలు విరాళంగా వచ్చాయి : డిప్యూటీ స్పీకర్ రఘురామ

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో రామాలయం నిర్మించేందుకు కోటి రూపాయలు సమకూరాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. నగదు మెుత్తం భక్తులే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. త్వరలో అన్ని అనుమతులతో రామాలయం నిర్మిస్తామని తేల్చి చెప్పారు. ఆకివీడులో రామాలయం ఉందని ముందుగా...
News

టీసీఎస్ నాసిక్ కేసు.. పని ప్రదేశాల్లో మహిళా భద్రతపై అనుమానాలు..

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవోలో జరిగిన ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో పెద్ద కుదుపుకు కారణమైంది. బయటకు అద్దాల మేడలు, పోష్ లైఫ్ స్టైల్‌తో కళకళలాడే ఐటీ ఇండస్ట్రీ వెనక ఎంతటి అరాచకాలు జరుగుతున్నాయనే దానికి...
News

వందేమాత‌రం పాడ‌ని ఇద్ద‌రు కార్పొరేట‌ర్ల‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ మున్సిపాల్టీకి చెందిన ఇద్ద‌రు కార్పొరేట‌ర్లు.. వందేమాతరం గీతాన్ని ఆల‌పించ‌ని విష‌యం తెలిసిందే. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ బ‌డ్జెట్ స‌మావేశం స‌మ‌యంలో జాతీయ గీతం వందేమాత‌రాన్ని పాడేందుకు నిరాక‌రించారు. ఏప్రిల్ 8వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. కాంగ్రెస్ కార్పొరేట‌ర్ ఫౌజియా...
News

హిందూ పోలీస్ కానిస్టేబుల్‌ను మతం మారమని బలవంతం చేసిన ముస్లిం మహిళ

ఢిల్లీకి చెందిన హీనా (అలియాస్ ముబ్బస్రీన్) అనే 30 ఏళ్ల ముస్లిం మహిళ, ఒక హిందూ పోలీస్ కానిస్టేబుల్‌ను ప్రేమ వలలో చిక్కుకునేలా చేసింది. ఆ తర్వాత, ఆ నిందిత మహిళ బాధితుడైన ఆ హిందూ వ్యక్తిపై అత్యాచారం ఆరోపిస్తూ ఫిర్యాదు...
News

మహిళలను లైంగికంగా వేధిస్తూ, వీడియోలు తీస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్

సూరత్ లోని పాల్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహితను ప్రలోభాలకు గురిచేసి, ప్రేమలోకి దింపిన జిమ్ ట్రైనర్ సబీర్ అన్సారీని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ మహిళను లైంగికంగా వేధింపులకు గురి చేయడమే కాకుండా, అభ్యంతరకరమైన...
News

భారతీయ తత్వ చింతనకు అనుగుణంగా ఆరెస్సెస్ : సురేష్ సోనీ

హిందుత్వం అన్న భావానికి కేవలం భారత్ ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని శ్రేయస్సు, సామరస్యం వైపు నడిపించే సామర్ధ్యం వుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు సురేష్ సోనీ అన్నారు. ఆరెస్సెస్ కార్యశతాబ్ది సందర్భంగా భువనేశ్వర్ మహా నగరంలో...
News

త్రిసూర్‌ భద్రకాళీ ఆలయానికి బహుమతిగా రోబోటిక్‌ ఏనుగు.

కేరళ  రాష్ట్రం త్రిసూర్‌  లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా  ఆలయానికి భారీ రోబోటిక్‌ ఏనుగు  బహుమతిగా అందింది. అనితా డోంగ్రే ఫౌండేషన్‌ , పెటా ఇండియా  సంయుక్తంగా ‘పున్నక్కపరంబిల్ మహాదేవన్ ’ అనే ఈ భారీ రోబోటిక్‌ ఏనుగును బహుమతిగా ఇచ్చారు....
News

రారండోయ్‌ దివ్యదక్షిణ యాత్రలకు

దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అందిస్తున్న విలువైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఐఆర్‌సీటీసీ టూరిజం జనరల్‌ మేనేజర్‌ డీఎస్‌జీపీ కిశోర్‌ కోరారు. ఈ మేరకు విజయనగరంలోని రైల్వే కార్యాలయంలో రం నిర్వహించిన కార్యక్రమంలో టూర్‌ ప్యాకేజీ వివరాలను ఆయన వెల్లడించారు. దక్షిణ...
1 4 5 6 7 8 2,846
Page 6 of 2846