బాపట్లలో పురాతన ఆలయ భూమిలో బయటపడిన 15 రాతి విగ్రహాలు
బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఒలేరు గ్రామంలో పురాతన ఆలయ ప్రాంగణంలో అరుదైన పురావస్తు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. సుమారు 300 నుంచి 350 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో భూమిలో దాగి ఉన్న 15...







