News

News

బాపట్లలో పురాతన ఆలయ భూమిలో బయటపడిన 15 రాతి విగ్రహాలు

బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఒలేరు గ్రామంలో పురాతన ఆలయ ప్రాంగణంలో అరుదైన పురావస్తు ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. సుమారు 300 నుంచి 350 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో భూమిలో దాగి ఉన్న 15...
News

మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..

మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం...
News

జలాలాబాద్‌కు ‘భగవాన్ పరశురామ్ పూరి’గా నామకరణం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లా జలాలాబాద్ తహసీల్‌కు ‘భగవాన్ పరశురామ్ పూరి’గా పేరు మార్చేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 6న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం...
News

ముజఫర్‌పూర్ లో ‘లవ్ జిహాద్’

ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి, తాను భారత సైన్యంలో పనిచేస్తున్నానని తప్పుడు వివరాలు చెప్పి ఓ 21 ఏళ్ల హిందూ యువతిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు...
News

ఆర్‌ఎస్‌ఎస్‌పై మరోసారి ప్రియాంక్ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు.. “అనుమతి లేకుండా పథ సంచలన్ జరగవు”

కలబురిగి: కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే మరోసారి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తాను మంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించే ప్రతి పథ సంచలన్ కు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన ప్రకటించారు....
News

మూకాంబికా భక్తుల కోసం సురేష్ గోపి డిమాండ్

మంగళూరు-గోవా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేరళలోని కోజికోడ్ వరకు పొడిగించే ప్రతిపాదన మళ్లీ పరిశీలనకు వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి సురేష్ గోపి.. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఈ పొడిగింపు వల్ల కేరళ ప్రయాణికులకు...
News

పహల్గామ్ ఉగ్రవాద దాడిని సమర్థిస్తూ పోస్ట్ అరెస్ట్ చేసిన పోలీసులు

తిరువనంతపురం : పహల్గామ్ ఉగ్రవాద దాడిని సమర్థిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఎన్ఆర్ఐ మహ్మద్ సనూఫ్ అబ్దుల్ సలీమ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ నెల 4 న కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు...
News

ప్రకృతి వ్యవసాయంపై .. గుంటూరులో కెన్యా ప్రతినిధుల అధ్యయనం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు కెన్యా దేశానికి చెందిన ఉన్నతస్థాయి ప్రతినిధుల బృందం మంగళవారం గుంటూరు...
1 4 5 6 7 8 3,003
Page 6 of 3003