News

News

భాషా హద్దులు దాటిన కళారూపం.. పోలిష్ బృందం రామాయణం ప్రదర్శన

మహాకావ్యమైన రామాయణం గొప్ప కథనాలకు భాషా పరిమితులు ఉండవని మరోసారి నిరూపించింది. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని పోలాండ్ లోని  పోలిష్ నాటక బృందం ప్రత్యేక శైలిలో ప్రదర్శించి ఆన్‌లైన్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అద్భుతమైన నటన, ఆకట్టుకునే కదలికలు, భావోద్వేగభరితమైన ప్రదర్శనతో...
News

SFI UK కార్యక్రమంలో గ్రెటా థన్‌బెర్గ్ మద్దతు.. CJP ఉద్యమంపై చర్చ

లండన్‌లో జూలై 26న నిర్వహించిన SFI UK కార్యక్రమంలో వాతావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్ పాల్గొని CJP ఉద్యమానికి తన మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించిన ఆమె, దీనికి అంతర్జాతీయ స్థాయిలో సంఘీభావం అవసరమని...
News

భారతీయ జ్ఞాన సంప్రదాయ పరిరక్షణకు గురు–శిష్య సంప్రదాయమే పునాది: ఆచార్య డా. రఘువీర్ గోస్వామి

  భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు అందించడం గురు–శిష్య సంప్రదాయం ద్వారానే సాధ్యమవుతుందని రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఆచార్య డా. రఘువీర్ గోస్వామి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలోని భారతీయ జ్ఞాన సంప్రదాయాల విభాగం సహకారంతో,...
ArticlesNews

జలియన్‌వాలాబాగ్ విషాదానికి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు ఉధమ్ సింగ్

“పగ కూడా మనిషిని బతికిస్తుంది… కొన్ని సందర్భాల్లో” జలియన్‌వాలాబాగ్ విషాదానికి ప్రతీకారం తీర్చుకున్న వీరుడు ఉధమ్ సింగ్ 1919 ఏప్రిల్ 13. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న జలియన్‌వాలాబాగ్‌లో భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో ఎన్నటికీ చెరగని విషాదం చోటుచేసుకుంది. రౌలట్ చట్టానికి...
News

సింహాచలంలో వైభవంగా ఢిల్లీ విజయోత్సవం

  ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఢిల్లీ విజయోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు భగవద్ రామానుజాచార్యులు ఢిల్లీ బాద్‌షాను తన పాండిత్యంతో మెప్పించిన సందర్భంగా ప్రతి ఏడాది ఆషాఢ పౌర్ణమి...
News

తాలిబాన్ తరహాలో హిందూ డ్రైవర్ హత్య

న్యూఢిల్లీలో అచ్చు తాలిబాన్ల తరహాలో హిందూ క్యాబ్ డ్రైవర్ విజయ్ కుమార్ ను (40) నలుగురు ముస్లింలు ఘోరంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, సులభంగా డబ్బు సంపాదించడం కోసం దొంగతనానికి పాల్పడి...
News

ఉండ్రాజవరంలో మైత్రేయ బుద్ధవిహార్‌లో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం

ఆంధ్రప్రదేశ్‌లో బౌద్ధ క్షేత్రాల సమగ్ర అభివృద్ధికి, ‘బుద్ధిస్ట్ సర్క్యూట్’ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరంలో రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మించిన ‘మైత్రేయ బుద్ధ విహార్’ ప్రారంభోత్సవంలో...
News

మావోయిస్టుల పేరిట బ్యానర్లు ఏర్పాటు.. ఆరుగురి అరెస్ట్

గడ్చిరోలి: మావోయిస్టుల పేరిట బ్యానర్లు, కరపత్రాలు ఏర్పాటు చేసి భయాందోళనలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గడ్చిరోలి జిల్లా భమ్రాగడ్ తాలూకాలోని ఫుల్నార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫుల్నార్ ప్రాంతంలో మావోయిస్టుల పేరుతో లేఖలు, ప్రచార...
1 4 5 6 7 8 3,043
Page 6 of 3043