News

News

దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహారం తయారీపై ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సందర్భంగా మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేయడంపై బాగేశ్వర్‌ ధామ్‌ పీఠాధీశ్వర్‌ ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి పూజా మండపాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హావ్రాలో నిర్వహించిన...
ArticlesNews

శాసనాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవ చరిత్ర

తిరుమల బ్రహ్మోత్సవాలంటే.. తొమ్మిది రోజులపాటు సప్తగిరులు భక్తి పారవశ్యంతో మార్మోగే మహోత్సవం. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవల నుంచి లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణ వరకు, నేడు కనిపిస్తున్న వైభవం ఒకరోజులో రూపుదిద్దుకుంది కాదు. శతాబ్దాలుగా...
ArticlesNews

జ్ఞాన భాండాగారం సంస్కృతం

ఒక 16 ఏళ్ల కుర్రవాణ్ణి నీవేం చేస్తున్నావంటే ఇంటర్మీడియట్‌, ఎం.‌పి.సీ లేదా బై.పీ.సీ. అన్న సమాధానం తరచుగా వింటుంటాం. కానీ, ఇంజనీర్లు, డాక్టర్లుగా మారే క్రమంలో యువత ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి నేడు చర్చనీయాంశమైంది. మరోవైపు, నైతికపు విలువలు మరచి మాదకద్రవ్యాలకు,...
ArticlesNews

పురాణాల్లో మాతృమూర్తులు: ధ్రువుని తల్లి సునీతి

తల్లే తొలి గురువు.. తల్లే తొలి దైవం.** బిడ్డకు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని అందించేది తల్లి. పురాణాల్లో ఎందరో మాతృమూర్తులు తమ త్యాగం, సహనం, సంస్కారం, భక్తితో ఆదర్శంగా నిలిచారు. అలాంటి మహనీయ మాతృమూర్తుల్లో ధ్రువుని తల్లి...
News

తపోవనం ఆశ్రమ పీఠాధిపతిగా శృంగేరి గురువులను నియమించండి

కాకినాడ జిల్లా : తుని మండలం కుమ్మరిలోవలోని తాండవ కాశీ క్షేత్రం తపోవనం ఆశ్రమానికి ఉత్తర పీఠాధిపతిగా శృంగేరి పీఠానికి చెందిన గురువులను నియమించాలని అధిక శాతం మంది భక్తులు అభిప్రాయపడ్డారు. ఆశ్రమ నిర్వహణ, వైదిక కార్యక్రమాలపై భక్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం సీఈవో మురళి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తపోవనం ఆశ్రమాన్ని సందర్శించింది. ఆశ్రమ ప్రస్తుత నిర్వాహకులు, భక్తులు, స్థానిక ప్రజల నుంచి బృందం అభిప్రాయాలను సేకరించింది. ఆశ్రమ ఇన్‌ఛార్జి రమణమూర్తి ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు సంప్రదాయానుసారంగా కొనసాగుతున్నాయని కొందరు భక్తులు తెలిపారు. అయితే ప్రస్తుతం కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నప్పటికీ నిర్వహణలో మరింత పారదర్శకత అవసరమని మరికొందరు అభిప్రాయపడ్డారు. జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి, విధుశేఖర భారతి స్వామివార్ల అనుగ్రహంతో శృంగేరి పీఠానికి చెందిన గురువులను తపోవనం ఆశ్రమ పీఠాధిపతిగా నియమించాలని...
News

శ్రీకృష్ణుని జీవితం యువతకు మార్గదర్శకం

శ్రీకృష్ణుని జీవితం, ఆయన బోధనలు నేటి యువతకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, కర్తవ్యనిష్ఠను అందించే గొప్ప సందేశమని సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ అన్నారు. ఏలూరులోని సర్ సి.ఆర్.రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆహ్వానం మేరకు కళాశాలలో నిర్వహించిన...
News

ఆలయ భూమిలో అక్రమ నిర్మాణాలు.. మూడు వారాల్లో కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం

నందిగామ: రామలింగేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించి, మూడు వారాల్లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించినట్లు ఆలయ ఈవో సురేష్ తెలిపారు. ఆలయ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సదరు స్థలం...
News

ఉద్యోగాల ఆశ చూపి మతమార్పిడి? దంపతుల ఫిర్యాదుతో ఐదుగురిపై కేసు

ఛత్రపతి సంభాజీనగర్‌ (మహారాష్ట్ర): శాశ్వత ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.5 లక్షలు చెల్లిస్తామని ఆశ చూపి ఓ హిందూ దంపతులను క్రైస్తవ మతం మార్చారనే ఆరోపణలు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌ జిల్లాలో కలకలం రేపాయి. ఉద్యోగం పేరుతో తమను ప్రలోభపెట్టి, అనంతరం క్రైస్తవ...
1 4 5 6 7 8 3,120
Page 6 of 3120