News

News

సంస్కృత భాష విశిష్టత ఎనలేనిది: కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

తిరుపతి: ఆధునిక భారతంలో సంస్కృత భాషకు ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ఉత్కర్ష మహోత్సవం-2026ను ఆయన ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం...
News

ఉద్యోగాలను వదిలి.. ప్రకృతి వ్యవసాయం బాటలో పులివెందుల యువత

నేటి యువతలో చాలామంది మంచి ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతం, స్థిరమైన కెరీర్‌ కోసం పరుగులు తీస్తుంటారు. అయితే పులివెందులకు చెందిన కొందరు యువకులు మాత్రం అందుకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేసి.. ప్రకృతి సాగుతో...
ArticlesNews

విద్యార్థి జీవితం ఆదర్శంగా ఉండాలి

గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండవ సర్‌సంఘచాలక్‌గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్‌ ‌భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న గొప్ప సామాజికవేత్త. వారు ఆజన్మాంతం భారతజాతి నిత్య యవ్వనానికి ప్రేరణదాతగా...
ArticlesNews

6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?

— ప్రశాంత్ పోల్ బుధవారం.. 6 ఆగస్ట్, 1947: అలవాటు ప్రకారం గాంధీజీ తెల్లవారకుండానే నిద్ర లేచారు. బయట ఇంకా చీకటిగా ఉంది. వాఘా శరణార్ధి శిబిరాలకు దగ్గరగానే గాంధీజీ వసతి కూడా ఉంది. అది పెద్ద పట్టణమేమికాదు. చిన్న గ్రామం....
News

శబరిమలలో కమర్షియల్‌ సినిమా షూటింగ్‌లకు నో.. కేరళం ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్‌ సినిమాల షూటింగ్‌కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళం ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్‌ లొకేషన్‌గా ఉపయోగించేందుకు అనుమతించేది లేదని దేవస్వం మంత్రి కే. మురళీధరన్‌ వెల్లడించారు. శబరిమలలో మోహన్‌లాల్‌ నటిస్తున్న...
News

కార్మికుల హక్కులు కోసం భారతీయ మజ్దూర్ సంఘ్ నిరంతరం పోరాడుతోంది : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి, కార్మిక సంక్షేమం సమన్వయంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) ఆధ్వర్యంలో ఇటీవల జూలైలో జరిగిన BRICS...
News

మదర్సా పేరుతో విరాళాలు- పాక్‌కు టెర్రర్‌ ఫండింగ్‌ ఆరోపణలు- యువకుడు అరెస్ట్‌

మదర్సా పేరుతో విరాళాలు సేకరించి వాటిని పాకిస్థాన్​లోని ఉగ్రవాద సంస్థకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల యువకుడిని ఉత్తర్​ప్రదేశ్​ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది. బిహార్​లోని చెందిన మహ్మద్​ జఫర్​ను మేరఠ్​లో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జైషే...
News

కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలలో మతపరమైన కార్యక్రమాలపై నిషేధం

కర్ణాటకలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల్లో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలపై నియంత్రణలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘కర్ణాటక రెగ్యులేషన్‌ ఆఫ్‌ యూజ్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ప్రిమైసెస్‌ అండ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ బిల్లు–2026’ను అసెంబ్లీలో...
1 4 5 6 7 8 3,083
Page 6 of 3083