దుర్గాపూజ మండపాల వెనుక మాంసాహారం తయారీపై ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం
పశ్చిమ బెంగాల్లో దుర్గాపూజ సందర్భంగా మండపాల వెనుక మాంసాహార వంటకాలు తయారు చేయడంపై బాగేశ్వర్ ధామ్ పీఠాధీశ్వర్ ధీరేంద్ర శాస్త్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి పూజా మండపాల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. హావ్రాలో నిర్వహించిన...






