పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో సబ్ కమిటీ
గంగానది తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. వీటి పర్యవేక్షణకు ఇంతకు ముందే ఇద్దరు ఐఏఎస్లను ప్రత్యేకాధికారులుగా నియమించగా.. తాజాగా రాష్ట్ర...






