News

News

పురాతన వినాయక విగ్రహం అపహరణ

అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలంలోని అతిగారిపల్లి బీసీ కాలనీ వద్ద పురాతన కాలం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. బీసీ కాలనీ ఇంగ్లీషు మీడియం స్కూల్‌ మధ్యలో ఈ వినాయక విగ్రహం పురాతన కాలం...
News

భక్తులకు అసౌకర్యం కలగకూడదు

ప్రధానాలయాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించిన నేపథ్యంలో అన్నవరం దేవస్థానం ప్రత్యేకాధికారిగా నియమితులైన వేండ్ర త్రినాధరావు ఆలయంలో అవుట్‌డోర్‌ పాయింట్లను పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలన్నారు. వారి కోసం ఏర్పాటుచేసిన మరుగుదొడ్లను ఆధునికీకరించాల్సి...
News

ఢిల్లీలో దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతిని చంపిన తౌఫీక్

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. సోదరుడిగా భావించి రాఖీ కట్టింది. కానీ యువకుడు మాత్రం కామంతో కళ్లు నెత్తికెక్కాయి. ప్రేమించాలని వెంటపడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఘాతుకానికి పాల్పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి తోసేయడంతో యువతి మరణించింది. పరారీలో ఉన్న నిందితుడ్ని...
News

గోమాతకు సాంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు చేసిన గ్రామస్తులు..

రైతు ప్రేమకు ఎల్లలుండవు.. అది అయినవారి మీదైనా, పశువుల మీదైనా. ఎంతగా ప్రేమిస్తారో, దూరమైతే అంతగా విలవిల్లాడిపోతారు. తాజాగా ఇలాంటి ఘటనే నిర్మల్‌ జిల్లాలో వెలుగు చూసింది. తమ గ్రామంలోని శ్రీ హనుమాన్‌ మందిరానికి చెందిన ఓ గోవు మరణించడంతో.. ఊరు...
News

పుష్కరాల్లోపు దుర్గగుడి అభివృద్ధి

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్‌...
News

విజయవాడలో పూరీ జగన్నాథ రథయాత్ర

పూరీ జగన్నాథ ఆలయానికి ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. భక్తులు అత్యంత పవి త్రంగా ఈ ఆలయాన్ని చూస్తారు. పూరీ జగన్నాధ రథయాత్ర అంటే ఓ ప్రత్యేకం. అశేష భక్తజన వాహిని ముందుకు కదులుతుండగా సాగే రథయాత్ర నయనమనోహరంగా ఉంటుంది....
News

క్రైస్తవ మత గురువుపై లైంగిక వేధింపుల కేసు

నల్లగొండ బిషప్‌ కరణం ధమన్‌కుమార్‌పై జర్మనీలోని మున్‌స్టర్‌ నగరంలో క్రైస్తవ మత గురువుగా పనిచేసినప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. 2005-2007 సంవత్సరాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుందంటూ ఈ ఏడాది మార్చిలో ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో బిషప్‌...
News

నారద జయంతి సందర్భంగా పాత్రికేయులకు సన్మానం

నంద్యాల జిల్లాలోని సాహితీ సుధా ఫౌండేషన్ మరియు విశ్వహిందూ పరిషత్ కార్యాలయం సంయుక్తంగా విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతిని పురస్కరించుకుని పాత్రికేయుల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించాయి. సమాచార రంగంలో విశేష కృషి చేస్తూ, సమాజ చైతన్యానికి, అభివృద్ధికి పాటుపడుతున్న...
1 793 794 795 796 797 3,086
Page 795 of 3086