ఎమర్జెన్సీ విధించిన వారు క్షమాపణలు చెప్పాలి : దత్తాత్రేయ హోసబళే డిమాండ్
దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన వారే ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో తిరుగుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీని విధించిన వారు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఢిల్లీలోని...







