News

News

ఎమర్జెన్సీ విధించిన వారు క్షమాపణలు చెప్పాలి : దత్తాత్రేయ హోసబళే డిమాండ్

దేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన వారే ఇప్పుడు రాజ్యాంగ ప్రతులతో తిరుగుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ఎద్దేవా చేశారు. అంతేకాకుండా దేశంలో ఎమర్జెన్సీని విధించిన వారు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఢిల్లీలోని...
News

ముస్లిం స్త్రీ ‘ఖులా’ విడాకులకు భర్త సమ్మతి అకర్లేదు

ముస్లిం మహిళ ‘ఖులా’ విడాకులు తీసుకునేందుకు చట్టబద్ధత ఉన్నదని, ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు చట్టబద్ధమేనని హైకోర్టు వెల్లడించింది. ఖులా విడాకులు తీసుకునే ముందు ముస్లిం మహిళ తన భర్త సమ్మతిని పొందాల్సిన అవసరం లేదన్న కింది కోర్టు తీర్పులో జోక్యానికి...
ArticlesNews

ముక్తిదాయకం.. రథయాత్ర దర్శనం

జగన్నాథుని రథయాత్ర భారతీయ ఆధ్యాత్మికతలోని సమైక్యతా సూత్రాన్ని ఆవిష్కరిస్తుంది. పూరీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం పాత విగ్రహాలను తొలగించి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు. పాత వాటిని ఆగమ, జ్యోతిష, గ్రహగతుల ప్రకారం ఖననం చేస్తారు. ఈ సందర్భంలో పాత విగ్రహాల్లోని జగన్నాథుని...
News

మానసరోవర్‌కు చేరుకున్న యాత్రికుల తొలి బృందం

పరమశివుని సన్నిధిగా భక్తకోటి భావించే కైలాస పర్వతం, మానసరోవరాల దర్శనం కోసం బయలుదేరిన 36 మంది భారతీయ యాత్రికుల బృందం గురువారం ఆ పవిత్ర స్థానానికి చేరుకుందని చైనా అధికారులు వెల్లడించారు. ఐదేళ్ల విరామం తర్వాత ఈ యాత్రలో పాల్గొంటున్న తొలి...
News

అమర్‌నాథ్ యాత్రకు 10 శాతం తగ్గిన రిజిస్ట్రేషన్లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అమర్‌నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి. జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ...
News

ముగిసిన అంబుబాచీ మేళా.. తెరుచుకున్న కామాఖ్యా ఆల‌య ద్వారాలు

అస్సాంలోని నీలాచ‌ల కొండ‌పై ఉన్న కామాఖ్యా దేవి ఆల‌య ద్వారాల‌ను ఇవాళ తెరిచారు. అంబుబాచి మేళా సంద‌ర్భంగా నాలుగు రోజుల పాటు ఆల‌యాన్ని మూసివేసిన విష‌యం తెలిసిందే. అంబుబాచి మేళాను ప్ర‌తి ఏడాది నాలుగు రోజుల పాటు నిర్వ‌హిస్తారు. కామాఖ్య అమ్మవారి...
News

సనాతన ధర్మాన్ని స్వీకరించిన కుటుంబం

కర్ణాటకలోని యాద్గిర్ లో ఒక కుటుంబం హృదయపూర్వకంగా తమంతటతామే క్రైస్తవ మతంలో నుంచి ఘర్ వాపసీ ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించింది ఆ కుటుంబం తిరిగి రావడం కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు; అది చాలా ఆధ్యాత్మికం. గిరినగర్ కాలనీలోని బుద్ధ...
News

ధర్మ ప్రచారానికి ఐక్యంగా పనిచేయాలి

గ్రామాల్లో అన్యమత వ్యాప్తి వల్ల హిందూమతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని విశ్వ హిందూ పరిషత్- వీహెచ్‌పీ భజరంగదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రావాడ రాజశేఖర్‌ పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల రూరల్‌లోని కె.జె.పురం జంక్షన్‌లో గల...
1 789 790 791 792 793 3,086
Page 791 of 3086