News

News

‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్‌ మరో షాక్‌

నాటి(1960) సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన ‘మధ్యవర్తిత్వ న్యాయస్థానం’ ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్‌ ఒక ప్రకటనలో తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సింధు జలాల...
News

బంగ్లాదేశ్‌కి భారీ షాక్ ఇచ్చిన భారత్..

షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం భారత వ్యతిరేక ప్రచారాన్ని ఎక్కువ చేసింది. మైనారిటీలు ముఖ్యంగా హిందువుల ఆస్తులు, దేవాలయాలు, వ్యాపారాలను మతోన్మాదులు టార్గెట్ చేస్తున్నా యూనస్ సర్కార్...
ArticlesNews

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

జూన్ 21న యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంది. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన ఎన్నో కానుకల్లో యోగా ముఖ్యమైనది.యోగం ప్రధానంగా హిందూ ధర్మానికే చెందినది అయినా, హిందువులు దాన్ని తమకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. కమ్యూనిస్టు దేశం చైనా, పెట్టుబడిదారీ...
News

గుజరాత్ ముస్లింల గురించి మమ్దానీ అడ్డగోలు అబద్ధాలు..

భారతీయ అమెరికన్ చిత్ర నిర్మాత మీరా నాయర్ కుమారుడు జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి వార్తల్లో నిలిచాడు. 33 ఏళ్ల వయసు ఉన్న ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్‌గా విజయం సాధిస్తే, అమెరికాలో అతిపెద్ద నగరానికి తొలి...
News

మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం

జైన సన్యాసి ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి 'ధర్మ చక్రవర్తి' బిరుదును శనివారంనాడు ప్రదానం చేశారు. ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్‌కు ఏడాది పొడవునా...
News

విత్తనాలలో పూరీ జగన్నాథుడు

పూరీ జగన్నాథుడు విత్తనాలలో ఒదిగిపోయాడు. సుందరాకారంలో దర్శనమిచ్చాడు. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవమైన పూరీ జగన్నాథుడి రథోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన పురుషోత్తం (పూరి ఆర్ట్స్‌) వివిధ రకాల పువ్వులు, కూరగాయల విత్తనాలతో పూరీ జగన్నాథుడి చిత్రాన్ని రూపొందించారు. ఈ...
News

బంగ్లాలో దుర్గాదేవి ఆలయంపై దాడిని ఖండించిన భారత్

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఖిల్కేత్ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయంపై మతోన్మాదుల దాడిని భారత్ ఖండించింది. మతపరమైన తీవ్రవాదులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ముందే తెలిసినా బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోగా ఆలయ విధ్వంసాన్ని చూస్తూ ఊరుకుందని...
ArticlesNews

సరస్వతీ నది, మహాభారత కాలంనాటి ఆనవాళ్లు..

భారత చరిత్ర పుటల్లో మరో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. రాజస్థాన్‌లోని దీగ్ జిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) చేపట్టిన తవ్వకాల్లో సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి పురాతన నాగరికతకు సంబంధించిన అద్భుతమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తవ్వకాల్లో...
1 787 788 789 790 791 3,086
Page 789 of 3086