News

News

ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ‘‘సంఘ్’’ పాత్ర చాలా పెద్దది : నితిన్ గడ్కరీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర చాలా పెద్దదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తన అధికారాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగాన్ని కూడా తుత్తునీయలు చేశారని,ప్రజాస్వామ్యాన్ని అణచివేశారన్నారు. అయితే.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో సంఘ్, దాని...
News

మతమార్పిడి తర్వాత ఎస్సీ హోదా కోరడం రాజ్యాంగం పట్ల మోసం: మద్రాస్ హైకోర్టు

మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఒక ముఖ్యమైన తీర్పును ఇచ్చింది. హిందూమతం, సిక్కుమతం, లేదా బౌద్ధమతం కాకుండా ఇతర మతాలలోకి మారిన వ్యక్తులు భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్డ్ కుల (SC) వర్గానికి లభించే ప్రయోజనాలు లేదా అధికారాలను పొందలేరని తీర్పు...
News

RSS సంకల్ప పత్రం ఇదే.. ఆ నకిలీ పత్రాన్ని నమ్మవద్దు

విశ్వ శ్రేయస్సే లక్ష్యమై నిలిచిన సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని లోకకళ్యాణం కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలను కలుపుకుని వెళుతున్న సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్). భారతదేశానికి చెందని మతాలవారంతా తమ మతం తప్ప మిగిలిన మతాలు, వాటిని అనుసరించేవారు...
News

పాక్‌లో కిడ్నాప్ అయిన హిందూ బాలల్ని తిరిగివ్వాలంటే రూ. కోటి కట్టాలని తీర్పు..

పాకిస్తాన్‌లో ముస్లింలు కిడ్నాప్ చేసిన హిందూ పిల్లలను మళ్లీ ఆ కుటుంబానికి తిరిగివ్వాలంటే కోటి రూపాయలు డిపాజిట్ కట్టాలని కోర్టు ఆదేశించింది. ఎక్కడా కనీవినీ ఎరుగని వింత తీర్పును అక్కడి కోర్టులు మాత్రమే ఇవ్వగలవేమో.... వివరాల్లోకి వెళితే ఈ నెల 18న...
News

మధురైలో ఆలయ కూల్చివేతను నిలిపివేసిన సుప్రీంకోర్టు

తమిళనాడులోని మధురైలోని విస్తార రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఓపెన్ స్పేస్ రిజర్వేషన్ (OSR)గా నియమించబడిన భూమిలో ఉన్న ఆలయ కూల్చివేతను సుప్రీంకోర్టు నిలిపివేసింది. విస్తార వెల్ఫేర్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నోటీసు జారీ చేస్తూ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్...
News

చైనాతో ఫలించిన చర్చలు.. ఆరేళ్ల తర్వాత కైలాష్ మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం..

చైనాలోని కింగ్‌డావోలో భారత్-చైనా రక్షణ మంత్రుల మధ్య అనేక కీలక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా కౌంటర్ అడ్మిరల్ డాంగ్ జున్‌తో...
News

ఐక్యరాజ్యసమితిలో మరోసారి పాక్పై భారత్ ఫైర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పిల్లలు- సాయుధ సంఘర్షణ -CAACపై వార్షిక బహిరంగ చర్చ సందర్భంగా పాకిస్తాన్‌పై మరోసారి భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సొంత భూభాగంలో పిల్లలపై జరుగుతున్న తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు, దారుణాలను ఇస్లామాబాద్ చూసీ...
News

ఉత్తరాంధ్రలో జగన్నాథ రథయాత్ర

విజయనగరం జిల్లావ్యాప్తంగా శుక్రవారం రథయాత్ర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర సాగింది. అంతటా జై జగన్నాథ నామస్మరణ మార్మోగింది. శుక్రవారం పలు ఆలయాల్లో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనాలు...
1 788 789 790 791 792 3,086
Page 790 of 3086