News

News

చార్‌ధామ్‌ యాత్రపై ఆంక్షలు ఎత్తివేత

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్‌ యాత్రను 24 గంటలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా పరిస్థితులు మెరుగుపడటంతో 24 గంటల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. గర్హ్వాల్‌ డివిజన్‌ కమిషనర్‌ వినయ్‌ శంకర్‌ పాండే ఈ మేరకు...
News

రేపటి నుంచి ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శన నిలుపుదల

శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు అటవీ శాఖ అధికారులు. రేపటి నుంచి(జూలై 01 2025) ఇష్టకామేశ్వరి దేవి ఆలయ సందర్శనను నిలిపివేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 31 2025 వరకు ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రను నిలిపేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు...
ArticlesNews

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే…అదే ఆర్సెెఎస్ అభిమతం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. చాలా మంది ఇది పూర్తి హిందువుల కోసం మాత్రమే పనిచేస్తున్న సంస్థగా పొరపడుతుంటారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎప్పుడూ ముస్లింలకు, మైనారిటీలకు వ్యతిరేకం కాదు అనే విషయాన్ని పలు సందర్భాల్లో రుజువు చేసుకుంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్...
News

బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం

బంగ్లాదేశ్ లోని మురాద్నగర్ లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్పా ర్టీ(బీఎన్పీ) నేత ఒకరు హిందూ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు సహా ఐదుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రాపూర్ పచ్కిట గ్రామానికి చెందిన ఫజోర్ అలీ(38) జూన్...
News

రథ యాత్రలో 1,560 మంది స్వయంసేవకుల సేవలు.. ప్రజల నుంచి ప్రశంసలు

ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఈ సందర్భంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు ఈ సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, తమ నిబద్ధతను చాటుకున్నారు. రథ యాత్ర సందర్భంగా దాదాపు 1,560 మందికి...
ArticlesNews

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ – ఆర్ఎస్ఎస్‌ను స్థాపించిన కేశవ్, 1889లో నాగపూర్‌లోని హెడ్గేవార్ కుటుంబంలో జన్మించారు. ఆయన 51 ఏళ్ళ వయసులో అంటే 1940లో మరణించారు. కాంగ్రెస్ సంస్థను 1885లో స్థాపించారు. 1947లో దేశానికి స్వతంత్రం వచ్చింది. 1889 నుంచి 1947...
News

భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న మునీర్‌..!

భారత్‌ అకారణంగా రెండు సార్లు పాకిస్థాన్‌పై దాడికి పాల్పడిందని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ అసిం మునీర్‌ నోరుపారేసుకున్నారు. న్యూదిల్లీకి వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందన్నారు. మరోసారి తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. కరాచీలోని నేవల్‌...
News

బయటపడిన మహాభారతం ఆనవాళ్లు.. 4,500 ఏళ్ల నాగరికత వెలుగులోకి!

మహాభారత కాలం నాటి ఆనవాళ్లు మరోమారు బయటపడ్డాయి. రాజస్థాన్‌ దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామంలో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) తవ్వకాలు చేపట్టింది. 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనల్లో 4500 ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన...
1 785 786 787 788 789 3,086
Page 787 of 3086