News

News

ఆలయాల ఎత్తు పెంచుతున్నారు

ఇళ్లను జాకీల సాయంతో లిఫ్ట్‌ చేసి ఎత్తు పెంచడం తెలిసిందే. తమిళనాడులో తొలిసారిగా ఆలయాలను కూడా ఇలా లిఫ్ట్‌ చేస్తున్నారు. ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు లోతట్టుగా మారిపోవడంతో వర్షాకాలంలో...
News

పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రాకు కేరళ సర్కార్‌ రాచమర్యాదలు!

పాకిస్తాన్‌ కోసం గూఢచర్యం చేశారన్న అరోపణలతో అరెస్టయిన హర్యానాకు చెందిన ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా విచారణలో ఆమె నడిపిన అనేక బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యాటకరంగ ప్రోత్సహక ప్రచారంలో అతిథిగా భాగస్వామ్యం వహించారని, ఈ సందర్భంగా...
News

కనకదుర్గ అమ్మవారి భూములకు రక్షణ ఏది

విజయవాడ లోటస్‌ల్యాండ్‌ ప్రాంతంలో కనకదుర్గ అమ్మవారి భూముల రక్షణను అధికారులు పూర్తిగా గాలికి వదిలేశారు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్ల ఐజీకి పంపిస్తే నిషేధిత జాబితాలో పెడతారు. ఇలా చేస్తే క్రయవిక్రయాలు ఆగిపోతాయి. దీనికి ఒక...
News

ఈనెల 25 నుంచి శ్రీ రామాయణ రైలు యాత్ర

ఐదో ‘శ్రీరామాయణ యాత్ర’ను ఈనెల 25న ప్రారంభిస్తున్నట్లు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) తెలిపింది. 17 రోజుల ఈ రైలు యాత్రలో శ్రీరామచంద్రునితో సంబంధమున్న 30 ప్రదేశాలను భక్తులు సందర్శిస్తారు. ఇది అయోధ్య నుంచి మొదలై నందిగ్రామ్,...
News

60 వేల మొక్కలు నాటిన అస్సాం ఉపాధ్యాయుడు

ప్రకృతిని కాపాడేందుకు అస్సాంకు చెందిన ఓ వృక్ష ప్రేమికుడు నడుం బిగించారు. 24 ఏళ్లలో ఏకంగా 60,000 మొక్కలను నాటి ప్రకృతిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. బొంగైగావ్‌ జిల్లాలోని తులుంగియా గ్రామానికి చెందిన బుద్ధేశ్వర్‌ రాయ్‌ది పేద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు...
ArticlesNews

జగన్నాథుడికి 9 కుండల్లో ప్రత్యేక పానీయం- ఆ వెంటనే పారబోస్తారు! ఎందుకలా?

ఒడిశాలోని పూరీ జగన్నాథ బహుడా (తిరుగు) రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. కోట్లాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథ, బలభద్ర, సుభద్రలు (ముగ్గురు మూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల్లో శ్రీక్షేత్ర వెలుపలకు చేరుకున్నారు. ఆ తర్వాత 'సున్నాభెషొ'లో...
News

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వల్లే భారత్‌లో కశ్మీర్‌ భాగమైంది: షా

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ లేకపోతే కశ్మీర్‌ భారత్‌లో ఎన్నటికీ కలిసేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని ఆయనకు అమిత్‌షా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గుజరాత్‌లోని ఆణంద్‌లో ఏర్పాటు చేసిన...
News

నాయకత్వమంటే పదవులు కాదు.. వ్యక్తిత్వం

నాయకత్వం పదవుల్లో ఉండదని, ఉత్తమ వ్యక్తిత్వం, నడవడికలే నాయకుడిని నిర్ణయిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం రాజకీయాల తీరుతెన్నులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హింసను ప్రోత్సహించేలా ఇటీవల ‘రప్పా.. రప్పా’ అనే సినిమా డైలాగును నాయకులు సమర్థించడం బాధాకరమని...
1 770 771 772 773 774 3,086
Page 772 of 3086