News

News

భారీ స్థాయిలో దేవాలయాలు, ఆశ్రమాల పునరుద్ధరణ… యూపీ సర్కార్ కీలక రూట్ మ్యాప్

హిందూ దేవాలయాలు, సనాతన ధర్మ వ్యాప్తి విషయంలో యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుది. హిందూ దేవాలయాల పునరుద్ధరణ, పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. అలాగే జైన మందిరాలు కూడా ఇందులో వున్నాయి. ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్ పై...
News

పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, వాటి స్థావరాలపై భారీగా దాడులకు తెగబడింది భారత్. ఏకంగా 100కు పైగా టెర్రరిస్టులను లేపేసింది మన ఆర్మీ. ఆ తర్వాత ప్రతిదాడులకు దిగిన పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే...
News

కాకినాడ జిల్లాలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని రాచపల్లి శ్రీరమణ సేవాశ్రమంలో వేంచేసి ఉన్న శ్రీఅపీత కుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి దేవస్థానంలో 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ, ఉపాలయాల్లో దక్షిణామూర్తి తదితర దేవతామూర్తుల ప్రతిష్ఠ సోమవారం కనులపండువగా జరిగింది. క్షేత్ర మండపంలోనే నాయనార్ల...
News

‘ఆపరేషన్ బ్లూ స్టార్’లో కాంగ్రెస్ కు బ్రిటన్ ఆర్మీ సాయం

1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్లో బ్రిటిష్ ఆర్మీ సాయం తీసుకోవడంతోపాటు కాంగ్రెస్ బ్రిందన్వాలెను పెంచి పోషించిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. సిక్కు జాతికి కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు అన్యాయం చేసిందని విమర్శించారు. సిక్కులకు జరిగిన అన్యాయాలకు...
News

రాముడు మా దేశంలోనే పుట్టాడు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాలీ గడ్డ పైనే పుట్టాడని అన్నారు. రాముడే కాకుండా, శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది...
ArticlesNews

వారసత్వంపై చైనాతో దలైలామాకు ఘర్షణ తప్పదా!

* దలైలామా వారసత్వంపై చైనా ప్రకటనను తప్పుబట్టిన ఆమ్నెస్టీ 14వ దలైలామా తన 90వ పుట్టినరోజుకు ముందే 600 ఏళ్ల దలైలామా వ్యవస్థను తన మరణం తర్వాత కూడా కొనసాగిస్తామని స్పష్టం చేయడం ద్వారా, తన వారసుడిగా ఓ ‘కీలుబొమ్మ’ను ప్రతిష్టించాలనే...
News

కెమెరా కళ్లద్దాలతో పద్మనాభ స్వామి ఆలయంలోకి వెళ్లేందుకు యత్నం

సీక్రెట్ కెమెరాలున్న స్మార్ట్ కళ్లద్దాలు ధరించి కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని గుజరాత్‌కు చెందిన సురేంద్ర షా (66) గుర్తించారు. సురేంద్ర షా తన భార్య, సోదరి,...
News

గురు పూర్ణిమ రోజున రామభక్తి సంప్రదాయంలో గురుదీక్షను స్వీకరించనున్న 151 మంది ముస్లింలు

భవ్యమైన కాశీ నగరం మరో అద్భుతమైన వేదికకు సిద్ధం కానుంది. పురాత గురుశిష్య పరంపరను ప్రతిబింబించేలా ఓ గొప్ప కార్యక్రమానికి ఈ ఆధ్యాత్మిక నగరం సిద్ధమవుతోంది. కాశీలోని జగద్గురు రామానందచార్య పవిత్ర స్థానం వద్ద గురు పూర్ణిమ నాడు గురు దీక్ష...
1 768 769 770 771 772 3,087
Page 770 of 3087