News

ArticlesNews

సమతా జ్ఞాన కుసుమం శ్రీ సద్గురు మళయాళ స్వామి

( జూలై 12 - మలయాళ స్వామి వర్థంతి ) మనదేశంలో సామాజిక అసమానతలను రూపుమాపేందుకు మహానుభావులు ఎందరో గత కొన్ని దశాబ్దాల కాలంగా కృషి చేస్తూనే ఉన్నారు. అలా సామాజిక పరివర్తనకై మన పుణ్యభూమిలో అవతరించిన అవధూతే సద్గురు మలయాళ...
News

మూడు సార్లు జై హింద్ అంటూ దాన్ని సోషల్ మీడియాలో పెట్టాలి…బెయిల్ ఇస్తూ షరతులు విధించిన కోర్టు

ధుబ్రీ జిల్లాలోని గౌరీపూర్‌కు చెందిన స్థానికుడు ఆరిఫ్ రెహమాన్‌కు అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. "దేశ వ్యతిరేక" సోషల్ మీడియా కార్యకలాపాలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా ఆయనను మే 2025లో అరెస్టు చేశారు. రెహమాన్ ఫేస్‌బుక్‌లో అబుబిన్ మిరాజ్...
News

కన్వర్ యాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఉత్తరాదిలో శ్రావణ మాసం రాబోతుండడం, పవిత్రమైన కన్వర్ యాత్ర జరగనుండడంతో ఢిల్లీలో కన్వర్ యాత్రకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. జూలై 11 నుండి ప్రారంభమయ్యే ఈ పవిత్ర యాత్ర కోసం ఢిల్లీ ప్రభుత్వం. మున్సిపల్ కార్పొరేషన్ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాయి....
News

టిటిడిలో అన్యమతస్థులు వద్దు

తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికి పైగా అన్యమతస్తులకు ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మసీదులు, చర్చిల్లో బొట్టుపెట్టుకునే హిందువులకు ఉద్యోగాలిస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని...
ArticlesNews

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్‌!

నేడు ప్రపంచ జనాభా దినోత్సవం. జనసంఖ్యలో హెచ్చుతగ్గులు దేశ స్థితిగతులను ప్రభావితం చేస్తాయి. అందుకే పదేళ్లకోసారి జనగణన ఆధునిక పాలనకు అవసరం. ప్రజల జీవన, ఆయుప్రమాణాల గురించి తెలుసుకుని తదనుగుణంగా సంక్షేమ పథకాల అమలుకు కృషిచేస్తాయి ప్రభుత్వాలు. రామాయణ కాలంలోనూ జీవన...
News

ఎమర్జెన్సీ సంజయ్‌ గాంధీ బలవంతపు కు.ని. ఆపరేషన్లు : శశిథరూర్‌

భారత చరిత్రలో ఎమర్జెన్సీ రోజులను కేవలం చీకటి అధ్యాయంగా మాత్రమే గుర్తుంచుకోకూడదని కాంగ్రెస్‌ (Congress) సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) అన్నారు. దాన్నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయన్నారు. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇటీవల 50 ఏళ్లు పూర్తయిన...
News

సరిహద్దుల్లో ‘వాటర్ బాంబు’గా చైనా అతిపెద్ద జల విద్యుత్ డ్యాం

భారత్‌తో సరిహద్దులో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్‌ డ్యాంను చైనా నిర్మిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీన్ని చైనా వాటర్‌ బాంబ్‌గా ఉపయోగించే అవకాశం ఉందని అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మిలటరీ కంటే ఈ డ్యాంతోనే...
News

అధిక పొగ వాహ‌నాల‌కు తిరుమ‌ల‌లో ప్రవేశం లేదు

తిరుమల-తిరుమల కొండపై పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇకపై ఎక్కువ‌గా పొగ వ‌చ్చే వాహనాలను తిరుమలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. ప్రతి రోజు సుమారు 8 వేల ప్రైవేటు కార్లు తిరుమ‌లకు వ‌స్తుండ‌డంతో కొండ‌పై కాలుష్యం పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అధికారులు భావిస్తున్నారు....
1 764 765 766 767 768 3,087
Page 766 of 3087