పాట్నాలో జరిగిన సనాతన మహాకుంభ్..హిందువులంతా ఐక్యంగా ఉండాలి
హిందువులంతా ఐక్యంగా ఉండాలని, కులం ఆధారంగా తమలో తాము పోరాడకూడదని అన్నారు బాగేశ్వర్ ధామ్ అధిపతి అయిన బాబా బాగేశ్వర్ మహరాజ్ (ఆచార్య ధీరేంద్ర శాస్త్రి)...పాట్నాలోని గాందీమైదాన్ వద్ద ప్రముఖ సాధువు రాంభద్రాచార్య అధ్యక్షతన సనాతన మహాకుంభ్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో...







