News

News

పాట్నాలో జరిగిన సనాతన మహాకుంభ్..హిందువులంతా ఐక్యంగా ఉండాలి

హిందువులంతా ఐక్యంగా ఉండాలని, కులం ఆధారంగా తమలో తాము పోరాడకూడదని అన్నారు బాగేశ్వర్ ధామ్ అధిపతి అయిన బాబా బాగేశ్వర్ మహరాజ్ (ఆచార్య ధీరేంద్ర శాస్త్రి)...పాట్నాలోని గాందీమైదాన్ వద్ద ప్రముఖ సాధువు రాంభద్రాచార్య అధ్యక్షతన సనాతన మహాకుంభ్ సమావేశం జరిగింది. ఈసమావేశంలో...
News

సంపూర్ణ నిస్వార్థానికి ప్రతిరూపం మోరోపంత్ పింగ్లే : మోహన్ భాగవత్

సంపూర్ణమైన నిస్వార్థానికి ప్రతిరూపం మోరోపంథ్ పింగ్లే అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.వ్యక్తిగత గుర్తింపు కోసం ఎన్నడూ ప్రయత్నించలేదని, జాతి నిర్మాణం, హిందూ సమాజ పునరుజ్జీవనం కోసమే తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. నాగపూర్ కేంద్రంగా...
News

పలాస జీడిపప్పుకు జాతీయ గుర్తింపు

సిక్కోలు జీడిపప్పుకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఉద్యాన రంగంలో వన్‌ డిస్ట్రిక్ట్‌-ఓడీఓపీ కార్యక్రమంలో భాగంగా ‘జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు (2025) దక్కింది. ఈ నెల 14న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌,...
ArticlesNews

హోసబలె పిలుపు!

అత్యవసర పరిస్థితి విధించి యాభయ్‌ ఏళ్లు గడిచాయి. స్వతంత్ర భారత చరిత్ర మీద దాని నీడ, జాడ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అది గర్వకారణమైన నిర్ణయం కాదు. ఆ చీకటియుగం మీద ఇంకా చర్చించవలసినదే ఎక్కువ. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు సర్‌కార్యవాహ...
News

భక్తి మార్గమే శరణ్యం

భక్తిమార్గమే అందరికీ శరణ్యమని తద్వారా ముక్తికి మార్గం లభిస్తుందని ధర్మపురి ఉత్తర పీఠాధిపతి సుక్కా స్వామిజీ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు అరుణాచలక్షేత్రంలో 63 మంది నాయనార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక వేత్త అరుణాచల మాధవి అధ్యక్షతన నిర్వహించిన...
News

పాక్, చైనా, బంగ్లాదేశ్ కలయికతో భారత భద్రతకు ముప్పు

చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కలయిక భారత్ సుస్థిరత, భద్రతకు తీవ్ర సవాళ్లను సృష్టించగలదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని పలు దేశాల్లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని అదునుగా చేసుకొని, వాటిపై...
News

శ్రీశైలంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు

నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృశ్య మొత్తం 16 రోజులు...
News

గ్రామీణ వికాస్ సంఘం ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ

గ్రామీణ వికాస్ సంఘం ద్వారా పార్వతీపురం మన్యం జిల్లా ఘనసర గ్రామంలోని కలం డ్రీమ్స్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన సుమారు 110 మంది విద్యార్థులకు డాక్టర్ శ్రీ ప్రసన్నకుమార్, శ్రీ గుడ్ల కృష్ణారావు గారు, సాసుపల్లి కాశి బాబు...
1 766 767 768 769 770 3,087
Page 768 of 3087