News

News

బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం… ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన NIA

మొన్న విజయనగరం.. నిన్న అన్నమయ్య జిల్లా రాయచోటి, ఇవాళ బెంగళూరు.. కరుడుగట్టిన ఉగ్రవాదులు కళ్ల ముందే తిరుగుతున్నారు. మనలో ఒకరిగా కలిసిపోయి దేశంలో కల్లోలం సృష్టించేందుకు ప్లాన్‌ చేశారు ముష్కరులు. తాజాగా బెంగళూరులో భారీ ఉగ్ర కుట్ర భగ్నమయ్యింది. ముగ్గురు ఉగ్రవాదులను...
News

భారత్‌కు నష్టం కలిగిందనే ఒక్క ఆధారం చూపండి : అజిత్‌ డోభాల్ సవాల్

‘ఆపరేషన్‌ సిందూర్‌’ సమయంలో పాకిస్థాన్‌ చేసిన దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందని విదేశీ మీడియా చేస్తున్న ప్రచారాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ (ఆగ్రహం వ్యక్తంచేశారు. పాక్‌ దాడుల్లో భారత్‌కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేయడానికి ఏ ఒక్క...
News

కుంభాభిషేకాల్లో సీఎం ఎందుకు పాల్గొనడం లేదు.

తమిళనాడు ఆలయాల కుంభాభిషేకంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎందుకు పాల్గొనడం లేదని మాజీ గవర్నర్‌, బీజేపీ సీనియర్‌ నేత తమిళిసై సౌందర్‌రాజన్‌ పశ్నించారు. రాణిపేట జిల్లా షోలంగర్‌లోని యోగ నృసింహ్వామి ఆలయ కుంభాభిషేకంలో కుటుంబ సభ్యులతో తమిళిసై పాల్గొన్నారు. తొలుత రోప్‌ కార్‌...
ArticlesNews

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా ముస్లిములు పీర్ల పండుగ చేసుకోవడం సాధారణం. అయితే హిందూ దేవాలయాల్లో పీర్లను ఉంచడం ద్వారా ఉద్దేశపూర్వకంగా హిందువులను రెచ్చగొట్టే చర్యలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం మొహర్రం సందర్భంగా అలాంటి రెండు సంఘటనలు తెలంగాణలో వెలుగు చూసాయి. అంతేకాదు, దేశవ్యాప్తంగా...
News

కాషాయ జెండాకి నిప్పు పెట్టిన ముస్లిం ఛాందసులు

మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో మొహర్రం సందర్భంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముస్లిం యువకులు హిందూరాష్ట్ర, ఓం అని రాసివున్న పరమ పవిత్ర కాషాయ జెండాను తగలబెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది....
News

రాజకీయం కోసం కాదు.. సాంస్కృతిక సందేశమే లక్ష్యం

మంత్రి నారా లోకేశ్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎస్. మాధవ్ ఉమ్మడి భారతదేశ చిత్ర పటాన్ని బహుమతిగా ఇచ్చారు. పీవీఎన్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్‌గా కొత్తగా నియమితులయిన సందర్భంగా ఉండవల్లిలోని మంత్రి నారా లోకేష్ నివాసంలో లోకేష్‌తో భేటీ అయ్యారు....
News

గోవులు మృత్యువాత

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని సోమవరప్పాడు పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై వ్యాన్‌ బోల్తా పడి 14 ఆవులు మృత్యువాత పడ్డాయి. విశాఖపట్నం నుంచి గుంటూరు పశువుల సంతకు తరలిస్తుండగా వ్యాన్‌ బోల్తా పడడంతో వ్యాన్‌లో ఉన్న 30 ఆవులలో...
1 763 764 765 766 767 3,087
Page 765 of 3087