News

News

శ్రీశైలంలో ఆర్టీసీ డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ ఆత్మకూరు డిపో బస్సు డ్రైవర్ షేక్ నూర్ అహ్మద్ అనవసర రాద్ధాంతం చేశాడు. అసందర్భంగా మతపరమైన విద్వేషాలు రెచగ్గొట్టే ప్రయత్నం చేశాడు. శ్రీశైలం దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానం ప్రాంగణం లో...
News

పాక్ లో పారిశుధ్య కార్మికుల పట్ల వివక్ష, హక్కుల ఉల్లంఘన

పాకిస్థాన్ అధికారులు సంస్థాగత మత, కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా చట్టం, ఆచరణలో పారిశుధ్య కార్మికులకు బలమైన రక్షణ కల్పించాలని నిర్ధారించాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక కొత్త నివేదికలో కోరింది. ఈ రంగంలో విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆందోళన...
News

బ్రిటిష్‌ మ్యూజియం నుంచి అస్సాంకు శంకరదేవ విృందావన వస్త్రం

వైష్ణవ సాధువు శ్రీమంత శంకరదేవ మార్గదర్శకంలో 16వ శతాబ్దంలో పట్టుతో తయారుచేసిన ‘విృందావన వస్త్రం’ను ప్రదర్శించేందుకుగాను అస్సాంకు కొంతకాలం ఇచ్చేందుకు లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియం అంగీకరించింది. 18 నెలల పాటు ప్రదర్శించేందుకు అనుమతినిస్తూ, 2027లో ఈ వస్త్రాన్ని అస్సాంకు పంపడానికి కొన్ని...
ArticlesNews

వేద విజ్ఞాన వేదిక వైశిష్ట్యం

సనాతన ధర్మం, వాఙ్మయ పరిరక్షణ, పర రాష్ట్రంలో అమ్మభాష మనుగడకు తన వంతు సహకారం అందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది తమిళనాడు రాజధాని చెన్నపురిలోని ‘వేద విజ్ఞాన వేదిక’.ఇద్దరు మిత్రుల(నోరి రామకృష్ణయ్య, సూరి రామకృష్ణ శాస్త్రి) మానస పుత్రిక. బాలారిష్టాలు అధిగమిస్తూ,...
News

పాకిస్తాన్ ను ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. అధ్వానంగా రైళ్లు

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. అయితే తాజాగా పాకిస్థాన్‌లోని ఓ రైలుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రోలింగ్‌కు గురి అవుతుంది. పాకిస్తాన్‌‌లోని కరాచీ నుంచి పెషావర్ పరుగులు తీసే ‘ఆవామ్ ఎక్స్‌ప్రెస్’ అనే...
ArticlesNews

‘‌కేరళ ముస్లిం ఆధిక్య రాష్ట్రం అయిపోతోంది!’

కేరళను ఒకరి తరువాత ఒకరుగా పాలిస్తున్న కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ ‌వారు ముస్లింలు ఆడమన్నట్టు ఆడతారని శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్‌ఎన్‌డీపీ) యోగమ్‌ ‌ప్రధాన కార్యదర్శి వెల్లప్పల్లి నటేశన్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళ రాష్ట్రం 2040 నాటికి ముస్లిం ఆధిక్యంలోకి...
News

పాకిస్తాన్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం.. హౌసింగ్ సొసైటీ గోడపై బెదిరింపు సందేశాలు

స్వాతంత్య్ర దినోత్సవం దగ్గరపడుతున్న తరుణంలో బెదిరింపు సందేశాలు కలకలం రేపాయి. పాక్ నుంచి భారత్ పై బాంబు దాడి చేస్తాం అని గోడలపై బెదిరింపు మెసేజ్ లు ఆందోళనకు గురిచేశాయి. బెంగళూరులో ఒక సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక...
News

నన్నయ, పోతన, శ్రీనాథుల చేతిరాతలు చదివేద్దామా

మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యాన్ని లిఖితం చేసిన తాళపత్రాలను, వాటిలోని విజ్ఞానాన్ని భావితరాలకు భద్రంగా అందజేయాలన్న లక్ష్యంతో వాటిని డిజిటల్‌ రూపంలోకి తెస్తున్నారు కాకినాడ పురావస్తుశాఖ అధికారులు. ఆదికవి నన్నయ రాసిన మహాభారతం మొదలు శ్రీనాథుడి భీమఖండం, కాశీఖండం, పోతన భాగవతం,...
1 725 726 727 728 729 3,088
Page 727 of 3088