8న టిటిడి ‘సౌభాగ్యం’
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఈ నెల 8న టిటిడి, హిందూ ధర్మప్రచార పరిషత్తు సంయుక్తంగా 'సౌభాగ్యం' పేరిట సుమంగళి ద్రవ్యాలు పంపిణీ చేయనుంది. ఇందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సౌభాగ్యం సామగ్రికి శ్వేతా భవన హాలులో దేవస్థానం, డీపీపీ అధికారులు,...







