News

News

టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా..

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ -TRFకు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికిపాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి-UNSCని భారత్ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎఫ్‌పై...
News

‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’.. సింధూ జలాల ఒప్పందంపై విదేశాంగ మంత్రి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిఅనంతరం పాకిస్థాన్‌తో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేశామని, ఆ నిలిపివేత ఇంకా కొనసాగుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ చెప్పారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యసభలో మాట్లాడిన జైశంకర్‌.. పాకిస్థాన్...
News

స్పై కెమెరాతో జగన్నాథుడి గుడిలోకి.. యువకుడి దుస్సాహసం..

ఒరిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఓ యువకుడు దుస్సాహసానికి పాల్పడ్డాడు. గుడిలోకి స్పై కెమెరాతో ప్రవేశించాడు. అక్కడి దృశ్యాలను చిత్రీకరించే కుట్ర చేశాడు. అయితే, అతడి ప్లాన్ ఫెయిల్ అయింది. గుడి సెక్యూరిటీ సిబ్బందికి అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యాడు. ఇందుకు...
News

ఆదర్శ పాఠశాలగా చిట్టేడు గిరిజన గురుకులం

తిరుపతి జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద కోట మండలం చిట్టేడులోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వర్చువల్‌గా పాఠశాల విద్యార్థులు, డీఈవో, సమగ్రశిక్షా అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి...
News

శ్రీవాణి టికెట్లపై టిటిడి కీలక నిర్ణయం

శ్రీవాణి టిక్కెట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం-టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టిక్కెట్ల కోటాను భారీగా పెంచింది. శ్రీవాణి టికెట్స్ కోసం భక్తుల నుంచి భారీగా డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో టికెట్ల కోటాను పెంచాలని నిర్ణయించింది టీటీడీ. 1500 టిక్కెట్ల కోటాను...
News

బెంగళూరులో అల్‌ఖైదా టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌ మైండ్‌ అరెస్టు

అల్‌ఖైదా -AQIS టెర్రర్‌ మాడ్యుల్‌ మాస్టర్‌మైండ్‌ను గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్-ATS అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్ వెనక కీలక కుట్రదారు 30 ఏళ్ల షామా పర్వీన్‌ను కర్ణాటకలోని బెంగళూరులో అరెస్టు చేసినట్లు తెలిపారు. దేశంలో ఉగ్రవాదులకు...
News

కాశీ విశ్వనాథ ఆలయంలో ప్లాస్టిక్ నిషేధం

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ఆలయాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఆగస్టు 11నుంచి... ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ప్లాస్టిక్ లేకుండా పవిత్రంగా ఉంచేలా భక్తులు సహకరించాలని...
1 727 728 729 730 731 3,088
Page 729 of 3088