టీఆర్ఎఫ్పై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా..
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ -TRFకు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికిపాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి-UNSCని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎఫ్పై...







