ఐర్లాండ్లో భారతీయుడిపై జాత్యహంకార దాడి
ఐర్లాండ్లో జాత్యహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. డబ్లిన్లో భారత్కు చెందిన ఓ వ్యక్తిపై అక్కడి కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. సంతోశ్ యాదవ్ అనే వ్యక్తి లెట్టర్కెన్ని సిటీలో ఉన్న విసార్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ కంపెనీలో సీనియర్ డేటా అనలిస్టుగా...







