దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉంది : సుప్రీంకోర్టు
దేశంలోని అడవుల్ని రక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో స్వర్గతుల్యమైన అడవులు, సహజసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలు ఉన్నాయని, వాటిని తప్పనిసరిగా కాపాడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడుకున్న ధర్మాసనం స్పష్టం...







