గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించాలంటూ జంగారెడ్డిగూడెంలో మానవహారం
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ - ఆర్ఎస్ఎస్ కలిసి మానవహారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసు బొమ్మ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమం సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలిచింది....







