News

ArticlesNews

శుభాలరాశి…‘వరాల’తల్లి

సకల సౌభాగ్యాలకు అధిష్ఠాన దేవత మహాలక్ష్మి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో అర్చించే విశిష్ట పర్వదినం వరలక్షీ వ్రతం. ఇది, ఒకే పూజతో అష్టలక్ష్ముల అనుగ్రహం పొందే వ్రతరాజంగా ప్రసిద్ధమైంది. శ్రావణ శుక్రవారాలకు మకుటాయమానం. శ్రావణ పున్నమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని...
News

వందేమాతరం పాడలేదు కానీ.. పాక్ కి స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ నేత

నిత్యం భారత్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే పాకిస్తాన్ కి ఓ కాంగ్రెస్ నేత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. కేరళంలోని పతనంతిట్ట ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత రెజి పూవత్తూర్.. పాక్ స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 14 న శుభాకాంక్షలు...
News

బహుపరాక్…. కీర్తనల రూపంలో ప్రార్థనలు.. సాఫ్ట్ కన్వర్షన్స్ దిశగా క్రైస్తవులు

మహారాష్ట్రలో కొత్తగా మతస్వేచ్ఛ చట్టం 2026 అమలులోకి వచ్చింది. దీంతో క్రైస్తవ మిషనరీలు రకరకాల కొత్త కొత్త ఫీట్లు చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ‘‘సాఫ్ట్ కన్వర్షన్’’ కి తెరలేపుతున్నారు. దీనిపై హిందువులు అత్యంత జాగరూకతతో వుండాలి.క్రైస్తవ మిషనరీలు సంప్రదాయ హిందూ కీర్తనల...
News

వీసీ సీజా థామస్ పై పైశాచికంగా దాడి చేసిన SFI కార్యకర్తల అరెస్ట్

శ్రీ శంకరాచార్య సంస్కృత కళాశాలలో జరిగిన హింసాత్మక ఘటనలు, వీసీ సీజా థామస్ పై దాడికి కారణమైన సీపీఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ కి చెందిన నలుగురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను మెవిన్, యదుకృష్ణన్,...
News

పాకిస్థాన్‌కు సైనిక, ఆర్థిక సాయం నిలిపివేయాలి: అమెరికా, చైనాలకు బలూచిస్తాన్ లేఖ

క్వెట్టా, ఆగస్టు 18: పాకిస్థాన్‌కు అందిస్తున్న సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికా, చైనాలను బలూచిస్తాన్ కోరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లకు ఆ సంస్థ లేఖ రాసినట్లు తెలిపింది. పాకిస్థాన్‌ నుంచి...
News

ముల్కనూరులో అరుదైన చారిత్రక ఆనవాలు..

చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా మారుతున్న ముల్కనూరులో మరో అరుదైన శిల్పం వెలుగులోకి వచ్చింది. ఇటీవల కళ్యాణీ చాళుక్యుల కాలం నాటి శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిషోర్, సిద్ధమల్ల రమేష్ తాజాగా స్థానికులు ‘కాటమయ్య గుండు’గా...
News

భక్తి, శరణాగతి, ఆచార్య నిష్ఠను బోధించే ధాటీపంచకం

తిరుపతి: శ్రీమన్నారాయణుని పాదపద్మాలను ఆశ్రయించిన భక్తులు సంసార బంధాల నుంచి విముక్తి పొంది, భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారనే సందేశాన్ని ‘ధాటీపంచకం’ అందిస్తుందని భద్రాచలానికి చెందిన శ్రీ స్థలశాయీ స్వామి తెలిపారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో...
News

‘పాక్​, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ మళ్లీ భారత్‌లో భాగమవుతాయి’- రాందేవ్‌ బాబా సంచలన వ్యాఖ్యలు

రాయపూర్‌: పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ భవిష్యత్తులో మళ్లీ భారత్‌లో భాగమయ్యే రోజు వస్తుందని యోగా గురువు బాబా రాందేవ్‌ అన్నారు. ఇందుకోసం ప్రజలు ఓపికగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. సోమవారం ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయపూర్‌కు చేరుకున్న ఆయన విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు....
1 3 4 5 6 7 3,083
Page 5 of 3083