రేపు ఓంకారేశ్వర్లో 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ
రేపు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 5వేల మందికి పైగా సాధువులు పాల్గొంటున్నారు.రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శివరాజ్సింగ్...