News

News

రేపు ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల శంకరాచార్యుల విగ్రహావిష్కరణ

రేపు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది. శంకరాచార్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి 5వేల మందికి పైగా సాధువులు పాల్గొంటున్నారు.రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్...
News

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై చర్చ

మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రవేశపెట్టారు. ఈ రోజు లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సాగింది.ఆ తర్వాత ఓటింగ్‌ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. రేపు రాజ్యసభలో మహిళా...
News

మూడో రోజు సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీ మలయప్ప స్వామి

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు సింహ వాహనంపై శ్రీ మలయప్ప స్వామి భక్తులకు అభయమిచ్చారు. సింహ వాహనంపై స్వామివారి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్యపు...
News

రేపటి నుంచి కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం దేవాలయంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. రేపటి నుంచి 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశామని... లఘు దర్శనానికి...
News

తిరుమలలో శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్న‌ప‌న తిరుమంజ‌నం

మంగ‌ళ‌వారం తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణ మధ్య స్న‌ప‌న తిరుమంజ‌నం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనుల‌ను చేసి వివిధ...
News

జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి

దేశమంతటా జాతీయ విద్యావిధానం సమర్థవంతంగా అమలు చేసేందుకు విద్యాభారతి కృషి చేస్తున్నదని విద్యాభారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణారావు వెల్లడించారు. నాణ్యతతో కూడిన విద్యను అందించే దిశలో కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలకు (ఎన్.సీ.ఈ.ఆర్.టీ) చక్కటి పాఠ్య పుస్తకాల తయారీలో...
News

Durga Temple : ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.ఆలయంలో ఏర్పాట్లపై పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ.. మూలానక్షత్రం  రోజున  ముఖ్యమంత్రి...
News

ISRO : ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం

సూర్యుడి రహస్యాల శోధనకు ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లాగ్రేంజియన్ పాయింట్- 1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం...
1 3 4 5 6 7 1,175
Page 5 of 1175