News

News

మోకాళ్లపై 2,400 కి.మీ. భక్తి యాత్ర

శ్రావణ మాసం వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జరిగే కన్వర్ యాత్రలో లక్షలాది మంది శివభక్తులు పాల్గొంటారు. గంగానది నుంచి పవిత్ర జలాన్ని తీసుకొచ్చి పరమశివుడికి జలాభిషేకం చేయడం ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ప్రతి...
News

పర్యావరణ పరిరక్షణకు అటవీశాఖ వినూత్న చర్యలు

పల్నాడు జిల్లా : కోటప్పకొండ పరిసర ప్రాంతంలోని గొనెపూడి కొండలో అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం విత్తన బంతులు విస్తరణ కార్యక్రమం నిర్వహించారు. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా అటవీశాఖ అధికారి కృష్ణప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

భారత నౌకాదళానికి ‘మచిలీపట్నం’ జలాంతర్గామి నౌక

కొచ్చిన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (CSL) భారత నౌకాదళం కోసం నిర్మించిన ‘మచిలీపట్నం’ జలాంతర్గామి విధ్వంసక నౌకను  లాంఛనంగా జలప్రవేశం చేసింది. భారత్‌ నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక నౌకల (ASW SWC) శ్రేణిలో ఇది ఏడోది. రక్షణ శాఖ తెలిపిన వివరాల...
ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు 1 వ భాగం

గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలకశతైః అనుగమ్యమానం। సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం ॥ (సమస్త గోవులు నడుచుట వలన లేచిన ధూళితో (గోధూళి) ధూసరితమైన (కప్పబడిన) కోమలమైన గోప వేషము కలిగినవాడూ, వందలాది...
News

‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవం సందర్భంగా ‘నమామి భారతం’ కార్యక్రమం

శ్రీభూమి (అస్సాం): ‘వందేమాతరం’ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీభూమిలోని సరస్వతీ విద్యా నికేతన్‌లో ‘నమామి భారతం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షా వికాస్ పరిషత్ (దక్షిణ అస్సాం ప్రాంతం) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతీ దేవి, భారత మాత, ‘వందేమాతరం’...
ArticlesNews

భక్తికి సంగీతమే వారధి

పూర్తిగా జ్ఞానం వికసించని శిశువు సైతం తల్లి పాడే జోలపాటకు ప్రశాంతతను పొందుతుంది. మాటలు లేని మూగజీవాలు కూడా సంగీత ధ్వనులకు స్పందిస్తాయి. సకల చరాచర సృష్టి సంగీత లయలో మైమరచిపోవడం వెనుక ఉన్న ఆ దివ్యశక్తి ఏమిటంటే.. అది నాదబ్రహ్మ...
News

ప్లాట్ కొనుగోలుతో జీవితకాల తిరుమల వీఐపీ దర్శనం అంటూ ప్రచారం.. టీటీడీ ఖండన

రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రచారంలో భాగంగా ‘ప్లాట్ కొనుగోలు చేస్తే జీవితకాలం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం’ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఓ సంస్థ ప్రకటనను టీటీడీ తీవ్రంగా ఖండించింది. తిరుపతి హైవే సమీపంలోని తమ లేఅవుట్‌లో...
News

ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒకవైపునకు ఒరిగిన ఘటనపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రాత్రివేళ అక్కడికి చేరుకుని...
1 3 4 5 6 7 3,043
Page 5 of 3043