ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు
విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 2 వరకు జరిగే దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. వన్టౌన్ బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో దసరా ఉత్సవాలపై సమీక్ష...







