నాసిక్ త్రయంబకం నుంచి పాదయాత్ర
పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి భక్త బృందం చేపట్టిన పాదయాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని తోటపల్లి చేరుకుంది. మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన 10మంది భక్తులు మౌళిమహరాజ్ పడేకర్ ఆధ్వర్యంలో గత నెల 3న గోదావరి జన్మస్థలం...







