News

News

నాసిక్‌ త్రయంబకం నుంచి పాదయాత్ర

పవిత్ర గోదావరి నదీ తీరం వెంబడి భక్త బృందం చేపట్టిన పాదయాత్ర అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని తోటపల్లి చేరుకుంది. మహారాష్ట్రలోని గంగోత్రి ఆశ్రమానికి చెందిన 10మంది భక్తులు మౌళిమహరాజ్‌ పడేకర్‌ ఆధ్వర్యంలో గత నెల 3న గోదావరి జన్మస్థలం...
News

విజయనగర కీర్తిని పెంచేలా పైడితల్లి పండగ

శ్రీపైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు విజయనగరం జిల్లా కీర్తిని పెంచేలా నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ, సెర్ప్‌ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అక్టోబరు 6, 7 తేదీల్లో నిర్వహించే ఉత్సవం ఆహ్లాదకర వాతావరణంలో చేసుకోవాలని, గతేడాది కంటే గొప్పగా నిర్వహించాలన్నారు....
ArticlesNews

టిప్పు మనస్తత్త్వం

మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచ ప్రసిద్ధి ఉంది. తొమ్మిది రోజులు అత్యంత నిష్ఠతో హిందువులు పూజలు చేస్తారు. పూర్తిగా హిందూ తాత్త్వికతతో కూడిన దేవతను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో కొలుస్తారు. ఈ సంవత్సరం మైసూరు దసరా ఉత్సవాలను ప్రముఖ...
News

ఆర్టీఈ నుంచి మైనారిటీ బడుల మినహాయింపు… విస్తృత ధర్మాసనం పరిశీలన

మత, భాషాపరమైన మైనారిటీలకు సంబంధించిన పాఠశాలల్ని విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) పరిధి నుంచి మినహాయిస్తూ సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పు సహేతుకమైనదేనా అన్న ప్రశ్నను అదే కోర్టు లేవనెత్తింది. ఈ విషయంపై విచారణను మరింత విస్తృత ధర్మాసనానికి నివేదించింది. జాతీయ...
News

మన చరిత్రకు మంచి రోజులు

చరిత్ర రచన ఒక చరిత్రకారుడితో ముగిసిపోదు. ఒక తరంతో ఆగిపోదు. అదొక నిరంతర పక్రియ. సర్వం రాజకీయ మయం చేసిన ఒక యాభయ్‌ ఏళ్ల స్వతంత్ర భారత పాలన భారతీయ చరిత్రను అపవిత్రం చేసిందంటే అతిశయోక్తి కాదు. బ్రిటిష్‌ ఇం‌డియా వలస...
News

సేవా కులదీపుడికి సత్కారం

స్వాభిమానం, స్వావలంబన, సమృద్ధి దృక్కోణంగా సమాజసేవకు అంకితమైన సేవాభారతికి సంచాలకుడిగా వ్యవహరిస్తున్న కులదీప్ రాజ్ సక్సేనాను అమేజింగ్ ఇండియన్స్- 2025 పురస్కారం వరించింది. ఆయన ఆరోగ్యం, జీవనోపాధి, సాధికారతపై దృష్టి పెడుతూ నైపుణ్యాభివృద్ధి-స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలకు...
ArticlesNews

హిందూ ద్వేషుల ‘శవ’ పంచాయతీ – 1 వ భాగం

ధర్మస్థల-దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాత హిందూ పుణ్యక్షేత్రం. అక్కడ మంజునాథేశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే శివుని రూపమే. బెంగళూరు నగరానికి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహా పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేలాది మంది హిందువులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు. అలాంటి పవిత్ర క్షేత్రంలో...
News

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరణ..

2020 ఢిల్లీ అల్లర్ల కేసులో కుట్రకు సంబంధించి యాక్టివిస్టులు, జేఎన్‌యూ మాజీ విద్యార్థులు అయిన ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లో పాటు మరో ఏడుగురికి ఢిల్లీ హైకోర్టు మంగళవారం బెయిల్ నిరాకరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, షాలిందర్ కౌర్‌తో కూడిన ధర్మాసనం...
1 663 664 665 666 667 3,090
Page 665 of 3090