News

News

నిజామాబాద్ జిల్లాలో అనుమానిత ఉగ్రవాది అరెస్టు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో అనుమానిత ఉగ్రవాదిని ఎన్.ఐ.ఏ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బుధవారం తెల్లవారుజామున బోధన్ పట్టణంలో ఎన్.ఐ.ఏ, పటియాలా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఐసిస్‌తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫా...
News

కేరళలో ఓనం ముగ్గు వివాదంపై హిందూ సంఘాల నిరసనలు

కేరళ కొల్లంలోని శాస్తంకోటలోని ముతుపిలక్కట్ పార్థసారధి ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఓనం పూక్కలంను (ఓనం ముగ్గు) కేంద్ర మంత్రి సురేష్ గోపి సందర్శించారు...ముందుగా మంత్రి ఆలయం లో ప్రార్థనలు చేసి, ఓనం వేడుకల్లో భాగంగా పూక్కలం మీద సిందూరం చల్లారు....
News

అభివృద్ధికి దోహదం చేసే రైల్వే ట్రాక్ నిర్మాణానికి అడ్డుపుల్లగా క్రైస్తవ చర్చి

హోస్పేట్, వాస్కోడా మధ్య సౌత్ర్ వెస్ట్రన్ రైల్వే చేపట్టిన డబుల్ ట్రాకింగ్ ప్రాజెక్ట్ కి క్రైస్తవ చర్చి (ఆర్చిడియోసిస్ ఆఫ: గోవా అండ్ డామన్) అడ్డంపడుతోంది. ఈ ప్రాజెక్టును చర్చి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిజానికి ఈ రైల్వే ప్రాజెక్టుతో ప్రజలకు బాగా...
News

చాగంటికి కొప్పరపు కవుల జాతీయ పురస్కారం

ప్రఖ్యాత ప్రవచనకారులు, ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రతిష్టాత్మకమైన కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం–2025 అందుకున్నారు. తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన ఆశుకవితా సార్వభౌములు కొప్పరపు సోదర కవుల స్మృతిలో నెలకొల్పిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ...
News

పాకిస్తాన్ నుంచి నేపాల్ వరకు.. భారత్ చుట్టూ అశాంతి..

గత మూడేళ్లుగా భారత్ తప్పా, భారత్ చుట్టూ ఉన్న అన్ని దేశాల్లో హింసాత్మక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చివరకు ఈ సంఘటనలు ఆ దేశాల్లో ప్రభుత్వ మార్పుకు కారణమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఇప్పుడు నేపాల్ ఇలా వరసగా అల్లర్లతో...
News

ఏడాదిలో 15 రోజులు మాత్రమే తెరుచుకునే రైల్వే స్టేషన్… పితృదేవతల కోసం ప్రత్యేకం!

దేశంలో వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లు నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. కానీ, బీహార్‌లో ఓ రైల్వే స్టేషన్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అది సంవత్సరంలో కేవలం 15 రోజులు మాత్రమే పనిచేస్తుంది. మిగతా రోజులన్నీ మూసి ఉంటుంది. పితృ...
News

ఆ ఇంటి విందు.. పక్షులకు పసందు

ఉషోదయం అయ్యిందంటే మొదలు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన విద్యాసాగర్, ఉషా దంపతుల ఇంటిపై పక్షులు కిలకిలారావాలతో సందడి చేస్తాయి. అప్పటికే ఆ దంపతులు వాటికి తిండి గింజలు సిద్ధం చేస్తారు. కడుపునిండా తిని, నీళ్లు తాగి చెంగుచెంగున ఎగురుకుంటూ...
News

‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’

ప్రకృతి వైపరీత్యాల వల్ల రెండేళ్లుగా విధ్వంసాన్ని ఎదుర్కొంటున్న సిక్కిం.. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా తిరిగి పుంజుకోవాలని యోచిస్తోంది. ఇందులోభాగంగా ‘భారత్‌ రణ్‌భూమి దర్శన్‌’ ప్రోగ్రామ్‌ కింద ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న డోక్లాం, చోలా యుద్ధక్షేత్రాలను పర్యాటకంగా అభివృద్ధి...
1 647 648 649 650 651 3,090
Page 649 of 3090