News

News

శివాజీనగర్ మెట్రోకు “సెయింట్ మేరీ” పేరు..? సీఎం సిద్ధరామయ్య ప్రతిపాదన

బెంగళూర్ నగరంలో శివాజీనగర్ మెట్రో స్టేషన్ త్వరలో ప్రారంభానికి సిద్ధమైంది. మెట్రో స్టేషన్‌కు ‘‘సెయింట్ మేరీ’’ పేరు పెట్టాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి చేస్తుండటం గమనార్హం. శివాజీ నగర్ మెట్రో స్టేషన్‌కు సెయింట్ మేరీ పేరు పెట్టడం ఏంటని?? బీజేపీ...
News

హిందూ యువతిపై సామూహిక అత్యాచారం

ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఒక అమానవీయ సంఘటన జరిగింది. అక్కడ ఓ హిందూ యువతిని కొందరు ముస్లిం వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆమె పై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఇస్లాంలోకి మార్చారు. ఈ కేసులో 14 మందిన పోలీసులు అరెస్టు...
News

హనుమాన్ చాలీసా చదువుతున్న హిందువులపై దాడి చేసిన మత ఛాందసులు

మధ్యప్రదేశ్ లోని బుర్ఖాన్ పూర్ లో ని బిరోడా గ్రామంలో శాంతియుతంగా గణేశ్ నిమర్జన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న హిందువులపై ముస్లిం మూక రాళ్లతో దాడి చేశారు. , బిరోడాలోని అన్ని గణేష్ విగ్రహాలను ముందుగానే నిమజ్జనం చేశారు,...
News

రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం

భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతో మన పెద్దలు రూపొందించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ పేర్కొన్నారు. దేశ సమైక్యతకు, సమగ్రాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతోందని అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామని ఆయన తెలిపారు. పొరుగు దేశాలైన...
ArticlesNews

21 మంది సిక్కు సైనికుల అసమాన పరాక్రమం

సారగఢి యుద్ధం (12 సెప్టెంబర్ 1897) ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత వీరోచితమైన యుద్ధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ యుద్ధం ప్రస్తుత పాకిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రావిన్స్ (ఖైబర్ పఖ్తుంఖ్వా)లోని తిరా ప్రాంతంలోని సారగఢి అనే చిన్న కోట వద్ద జరిగింది....
News

మహాబలిపురం తీరానికి కొట్టుకొచ్చిన ‘బలి పీఠం’

మహాబలిరంలోని తమిళనాడు టూరిజం డెవలప్‏మెంట్‌ కార్పొరేషన్‌ హోటల్‌ వెనుక ఉన్న బీచ్‌లో మంగళవారం రాతి బలి పీఠం శిల్పం కొట్టుకు వచ్చిందని కొందరు పురావస్తు శాఖకు సమాచారం అందించారు. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురంలో సముద్రపు ఆలయం, ఐదు రథాలు, పల్లవ రాజుల...
News

భారత్‌లో దాడులకు కుట్రలు.. పాక్‌ దౌత్యవేత్తకు ఎన్‌ఐఏ కోర్టు సమన్లు

పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్‌ జుబేర్ సిద్దిఖీకి చెన్నైలోని ఎన్‌ఐఏ కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్‌ కేసులో భాగంగా అతడిని విచారణకు పిలిచింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్‌ కాన్సులేట్లపై దాడులకు కుట్రలు పన్నాడని ఆ సమన్లలో పేర్కొంది. కరాచీలోని అతడి చిరునామాను...
News

ప్రముఖ ఆలయాలకు మన్యం జీడిపప్పు

పార్వతీపురం మన్యం జిల్లాకు మరో గుర్తింపు దక్కింది. ఇక నుంచి ప్రముఖ దేవాలయాల ప్రసాదాల్లో మన్యం జీడి పప్పు వినియోగించనున్నారు. జిల్లాలో తయారవుతున్న పప్పు దేవాలయాలకు సరఫరా చేసేందుకు అర్హమైందని సంబంధిత విభాగం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేవాదాయశాఖ అధికారులు...
1 645 646 647 648 649 3,090
Page 647 of 3090