ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వా ములు కావాలని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడు కుదిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వాండ్రంగి కూడలి ముఖద్వారం వద్ద ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు...







