News

News

మధురై మీనాక్షి ఆలయంకు బాంబు బెదిరింపు

తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల...
News

కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాల మూసివేత.. తేదీలు ప్రకటించిన కమిటీ

చార్ ధామ్ దేవాలయాలను మూసివేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, సహజ, ఆచరణాత్మక సవాళ్లు కూడా. ఎత్తైన ప్రదేశాలలో ఉన్న ఈ దేవాలయాలు భారీ హిమపాతం, మంచు తుఫానులు, చల్లని గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది....
ArticlesNews

భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్

కె. కృష్ణ సాగర్ రావు ప్రపంచంలో కొన్ని సంస్థలు మాత్రమే వంద సంవత్సరాలుగా ఒక దేశపు దిశను నిశ్శబ్దంగా, స్థిరంగా ప్రభావితం చేశామని చెప్పుకోగలవు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అటువంటి దృగ్విషయం. ఇది కేవలం ఒక సంస్థ కాదు. ఇది...
News

పుణ్యక్షేత్రాలకు భారత గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు

పుణ్యక్షేత్రాలు సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం నవంబరులో రెండు భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్‌ స్టార్‌ రైల్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ తెలిపారు. విజయవాడ బెంజిసర్కిల్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టూర్‌ ప్యాకేజీ వివరాలు వెల్లడించారు. తమిళనాడు, కేరళ...
ArticlesNews

‘అతిథి దేవోభవః’

అమ్మానాన్నలు, గురువు తరవాత అతిథిని దైవస్వరూపంగా భావించడం మన సంప్రదాయం. సర్వకాల సర్వావస్థల్లోనూ అతిథులను సేవించమంటుంది భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు, గురువు నిత్యం మనతో ఉండి మన ఉన్నతికి మార్గదర్శకులవుతారు కాబట్టి వారిని సేవించుకోవడంలో అర్థముంది. మరి అనుకోకుండానో, పని మీదో...
News

విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరసతా ఆధ్వర్యంలో వైభవంగా వాల్మీకి జయంతి

నంద్యాల జిల్లా విశ్వహిందూ పరిషత్, సామాజిక సమరసతా ఆధ్వర్యంలో నంద్యాలలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వాల్మీకి మహర్షికి పూలమాల సమర్పించి సభా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి యావత్ మానవాళికి సర్వోత్తమ ధార్మిక మార్గాన్ని నిర్దేశించే...
News

హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం

ప్రస్తుత సమాజంలో హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు ఐక్యంగా సంఘటితంగా ఏకమై పరిరక్షించుకుందామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో మండల కేంద్రమైన చిప్పగిరిలోని ఆర్ఎస్ఎస్ ఖండ ప్రముఖ రాజశేఖర్, రమేష్ బాబు, వీఆర్ఎ అశోక్...
News

అనధికార గోవధశాలల గుట్టురట్టు

అనధికారిక గోవధశాలల గుట్టు రట్టయ్యింది. పోలీసులు, మున్సిపల్‌ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి పశువులను గోశాలకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కొంతమంది వ్యాపారులు మోతుకుపల్లిలో అక్రమంగా పశువధశాలలు నిర్వహిస్తున్నారు. పశువుల మాంసం విక్రయించడంతో పాటు కర్ణాటక...
1 599 600 601 602 603 3,092
Page 601 of 3092