News

News

విజయవంతంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామన్నారు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో సాలకట్ల బ్రహ్మోత్సవాల సక్సెస్ మీట్ ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఇఓ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టెక్నాలజీని పూర్తి స్థాయిలో...
News

తుల మాస పూజల కోసం తెరుచుకోనున్న శబరిమల ఆలయం

దేశంలోని అయ్యప్ప భక్తులందరికి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయిన శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం వారం రోజుల పాటు తెరుచుకోనుంది. ఈ నెల 17 నుంచి తుల మాసం ప్రారంభం కానుండటంతో ఆలయాన్ని తెరిచేందుకు అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ అధికారిక...
ArticlesNews

వారణాసికి రికార్డు స్థాయి పర్యాటకులు, పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యాటకం

భారత పర్యాటక రంగానికే వారణాసి పుణ్య క్షేత్రం పునర్నిర్వచనం ఇచ్చింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక రాజధానిగానే పరిగణింపబడేది. కానీ… ఈ పురాతన, ఈశ్వరుడు సజీవంగా వుండే నగరం గోవా, సిమ్లా వంటి సంప్రదాయ పర్యాటక కేంద్రాల కంటే ఎక్కువగా ఎదిగింది. గోవా, సిమ్లా...
News

మహిళల చైతన్యం కోసం సప్త శక్తి ‌సంగం

మహిళా లోకంలో చైతన్యం పెంచే దిశగా ‘సప్త శక్తి సంగం’ అనే పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు.. విద్యాభారతి దక్షిణ భారత క్షేత్ర అధ్యక్షులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ చామర్తి ఉమా మహేశ్వర రావు తెలిపారు. దీని ద్వారా సుమారు 76...
ArticlesNews

విలక్షణమైన కార్యపద్ధతితో ఆర్ఎస్ఎస్ వందేళ్ల ప్రయాణం

వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోల్చదగిన మరో సంస్థ కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలను వర్తింప చేసుకుంటూ, కాలగమనంలో సమాజ జీవనంలో ఏర్పడిన లోటుపాట్లను అధిగమిస్తూ ఓ ధృడమైన జీవనాన్ని ఏర్పాటు చేస్తూ,...
News

భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2026 సంవత్సర క్యాలెండర్లు, డైరీలను ఆఫ్ లైన్ లో ఎంపిక చేసిన ప్రాంతాలలోనూ, టిటిడి వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులకు విక్రయిస్తోంది. 2026 సంవత్సరానికి సంబంధించి 12- పేజీలు, 6- పేజీలు,...
News

శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 16వ...
News

28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నివాసితుల సంక్షేమ సంఘాలను విదేశీ దేశాలకు స్థలాలను నియమించడం లేదా అద్దెకు ఇవ్వడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “అక్రమ...
1 597 598 599 600 601 3,092
Page 599 of 3092