News

News

హిందువులే టార్గెట్‌గా భారత్‌లో అమెరికన్‌ల భారీ కుట్ర!

భారతదేశంలో అగ్రరాజ్యం అమెరికన్ పౌరుల అనుమానాస్పద కార్యకలాపాలపై మరోసారి ప్రశ్నలు బయటికి వస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని భివాండిలో చట్టవిరుద్ధమైన మత మార్పిడులను ప్రోత్సహించినందుకు ఒక అమెరికన్ పౌరుడిని అక్కడి అధికారుల అరెస్ట్ చేశారు. ఆయన రిటైర్డ్ యుఎస్ ఆర్మీ మేజర్‌ అని...
News

దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కాలిఫోర్నియా

భారతీయ పండుగల్లో అత్యంత ముఖ్యమైన దీపావళికి అంతర్జాతీయంగా మరో విశిష్ట గౌరవం లభించింది. ఈ పండుగ భారతదేశంతో పాటు విదేశాల్లోనూ విశేష ప్రాచుర్యం పొందింది. దీపావళి పండుగ సమీపిస్తున్న తరుణంలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం దీనిని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది....
News

50 దేశాలలో పైగా ‘‘రాంలీలా నాటకం’’ ఆన్ లైన్ వీక్షణ

అయోధ్య నగరం ప్రపంచంలో మరో సారి తనదైన ముద్రను వేసింది. ఇంతటి డిజిటల్ యుగంలో మన దేశ సరిహద్దులు దాటి రాంలీలా నాటకం ఓ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా పరిణామం చెందింది. ఈ యేడాది రాంలీలా నాటకం సుమారు 50 కి...
News

స్వయంసేవకులపై కక్షగట్టిన స్టాలిన్ సర్కార్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కక్షగట్టింది. ఈ విజయ దశమికి సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంఘ్ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవాలు దేశమంతా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు అంతటా కూడా...
News

క్రైస్తవులే లేని గ్రామంలో అతిపెద్ద చర్చి నిర్మాణం

గురుగ్రామ్‌లోని టిక్లి గ్రామంలో అసలు క్రైస్తవులు ఎవరూ లేరు, కానీ అక్కడ 10 బిఘాల చర్చి నిర్మాణలో ఉంది. ..అసలు క్రైస్తవులే లేని ప్రాంతంలో చర్చిని నిర్మించడం ఏంటని, దీన్న ఎవరికోసం నిర్మిస్తున్నారంటూ ఆ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గైరత్‌పూర్–బాన్స్ రోడ్డు...
News

భారత్‌ పై.. రెచ్చిపోయిన పాక్‌ మంత్రి

భారత్‌పై పాకిస్తాన్‌ రక్షణ శాఖ మంత్రి అసిమ్‌ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్‌ సమాధి అవుతుందని ఓవర్‌గా కామెంట్స్‌ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా,...
News

వనాలతో పర్యావరణ పరిరక్షణ

ఆలయ పరిసరాల్లో ఔషధ వనాలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ చెప్పారు. తన స్వగ్రామమైన చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూముల్లో ఆదివారం దివ్యవనాల ప్రారంభోత్సవం...
News

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు: అమిత్‌షా

మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలిస్తామని.. వారితో చర్చల ప్రసక్తే లేదంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా తేల్చి చెప్పారు. మావోయిస్టులతో ఇక చర్చల ప్రసక్తే లేదన్న అమిత్‌ షా.. లొంగిపోవాల్సిందేనన్నారు. ఆయుధాలు వదిలేసి...
1 600 601 602 603 604 3,092
Page 602 of 3092