News

News

హైదరాబాద్‌లో ‘ఐ లవ్ మహ్మద్’ బ్యానర్..

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలైన 'ఐ లవ్ మహ్మద్' తాాజాగా హైదరాబాద్‌లో కూడా 'ఐ లవ్ మహ్మద్' బ్యానర్‌లు వెలిశాయి. చంద్రాయణ గుట్టలో కొందరు ముస్లిం యువకులు ఐ లవ్ మహ్మద్ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోలో రికార్డు...
News

మొక్కజొన్న కండెతో ‘క్యారీబ్యాగ్స్‌’ – లాభాలు పండిస్తున్న యువత

మొక్కజొన్న కండెతో కాలుష్యానికి కళ్లెం వేస్తున్నారు బెజవాడలో కొందరు యువ పారిశ్రామికవేత్తలు. కండెతో చేసిన ముడిపదార్థాన్ని దిగుమతి చేసుకుని ప్రకృతి హిత ‘బయోడీగ్రేడబుల్‌ క్యారీబ్యాగ్స్‌’ తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్‌పై యుద్ధం చేస్తూనే లాభాల పంట పండిస్తున్నారు. ప్రజలకు స్ఫూర్తినిస్తున్నారు. మొక్కజొన్న కండెతో...
News

వారంలో ఒకరోజు ‘సైక్లింగ్’ – ప్రకృతిని ఆస్వాదిస్తూ పల్లె దారుల్లో పయనం

నేటి కాలంలో పని ఒత్తిడి, తీరికలేని జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. వివిధ కారణాల వల్ల ప్రశాంతతను కోల్పోతున్నారు. దీంతో అందులోంచి బయట పడేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వారాంతాలను తమ అభిరుచికి అనుగుణంగా మార్చుకుంటున్నారు....
News

తాళపత్ర గ్రంథాల అద్భుత భాండాగారం – సీపీ బ్రౌన్‌ భాషా కేంద్రం

ఆంగ్ల దొర సీపీ బ్రౌన్‌ పేరిట కడపలో ఉన్న భాషా పరిశోధన కేంద్రం ఎన్నో విశేషాల సమాహారం. ఇందులో కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఆయుర్వేద, వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం, వసు, మను చరిత్ర వంటి అనేక విలువైన గ్రంథాలు ఇప్పటికీ భద్రంగా...
News

ఎయిర్‌పోర్ట్‌ తరహాలో విజయవాడ రైల్వే స్టేషన్‌ – టెండర్‌ దాఖలకు డిసెంబర్‌ 2 చివరి తేదీ

విజయవాడ రైల్వే స్టేషన్‌కి మహర్దశ రానుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్‌ త్వరలో ఎయిర్‌పోర్ట్‌ తరహాలో మెరుస్తుంది. వచ్చే 30 సంవత్సరాల్లో ప్రయాణికుల అవసరాలు, రాకపోకల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ భారీ ఆధునికీకరణ...
News

బిహార్లో NDA సీట్ల కేటాయింపు ఖరారు- ఏ పార్టీకి ఎన్నంటే?

బిహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీల్లో సీట్ల కేటాయింపుపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్‌డీఏలో సీట్ల పంపకంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది. సీట్ల భాగస్వామ్యం ఖరారు చేసింది. మొత్తం 243 సీట్లపై ఒప్పందం కుదిరింది. • జనతాదళ్ యునైటెడ్...
News

58 మంది పాక్‌ సైనికులు హతం.. 25 ఆర్మీ పోస్టులు స్వాధీనం: అఫ్గానిస్థాన్‌

అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాము 58 మంది పాకిస్థానీ సైనికులను మట్టుబెట్టామని అఫ్గానిస్థాన్‌ ప్రకటించింది. ఇస్లామాబాద్‌ పదేపదే తమ సరిహద్దుల ఉల్లంఘనలకు పాల్పడిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు...
News

దిగుమతుల భారం దించుకుందాం

అభివృద్ధి చెందిన దేశం’గా భారత్‌ను 2047 కల్లా సగర్వంగా నిలబెట్టాలన్న కల సాకారమవ్వడంలో రైతులు కీలక పాత్ర పోషించాల్సి ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. వ్యవసాయోత్పత్తుల విషయంలో దిగుమతుల భారం తగ్గించుకుంటూనే.. ఎగుమతుల పెంపుపై దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దిల్లీలోని భారత...
1 592 593 594 595 596 3,092
Page 594 of 3092