జగన్నాథ, కోణార్క్ దేవాలయాల వద్ద మతమార్పిడులకు పాల్పడుతున్న పాస్టర్లు
ఒడిశాలోని అత్యంత గౌరవనీయమైన హిందూ యాత్రా స్థలాలైన జగన్నాథ ఆలయం , కోణార్క్ సూర్య దేవాలయం సమీపంలో బలవంతపు క్రైస్తవ మతమార్పిడులు, చట్టవిరుద్ధమైన ఖననాలు వ్యవస్థీకృత మతపరమైన బెదిరింపుల వంటివి జరుగుతున్నాయి. వీటిని పరిగణంలోకి తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్...







