1,338 కి.మీ. నడిచి అయోధ్యకు 73 ఏళ్ల వృద్ధుడు
శ్రీరాముడిపై అచంచల భక్తి విశ్వాసాలు కలిగిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు గుజరాత్లోని మెహసనా నుంచి కాలినడకన బయలుదేరి 1,338 కిలోమీటర్ల దూరంలోని యూపీలోని అయోధ్య క్షేత్రానికి 40 రోజుల్లో గురువారం చేరుకున్నారు. అయోధ్యకు నడిచి వెళ్లాలనే మూడు దశాబ్దాలనాటి సంకల్పాన్ని...







