రాములోరి విగ్రహాలు మాయం
రామాలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను ఒక వ్యక్తి మాయం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఘటన చింతలపూడి మండలం రేచర్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేచర్లలోని తండాలో 20 సంవత్సరాల కిందట రామాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన స్థలాన్ని గ్రామానికి...







