News

News

రాములోరి విగ్రహాలు మాయం

రామాలయంలోని రామలక్ష్మణులు, సీతమ్మ విగ్రహాలను ఒక వ్యక్తి మాయం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఘటన చింతలపూడి మండలం రేచర్లలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రేచర్లలోని తండాలో 20 సంవత్సరాల కిందట రామాలయాన్ని నిర్మించారు. ఆలయం నిర్మించిన స్థలాన్ని గ్రామానికి...
News

దీపావళి చేసుకోనివ్వండి: సుప్రీం కోర్టుకు రాష్ట్రాల విజ్ఞప్తి

ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్‌ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. పర్యావరణహితమైన బాణసంచాతో వారిని...
News

ఖలిస్తానీలపై చర్యలు తీసుకోండి..యూకే పీఎంను కోరిన మోడీ..

యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ, ఖలిస్తానీ తీవ్రవాదాన్ని యూకే ప్రధాని ముందు లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి ప్రజాస్వామ్య సమాజాలలో...
News

తపాలా స్టాంప్‌ను విడుదల చేసిన ”నెదర్లాండ్స్ హిందూ స్వయంసేవక్ సంఘ్”

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హిందూ స్వయంసేవక్ సంఘ్ నెదర్లాండ్స్ శాఖ వారు (HSS NL) స్మారక తపాలా స్టాంపును విడుదల చేశారు. మన ధర్మం పట్ల వంద సంవత్సరాల ఐక్యత, క్రమశిక్షణ, భక్తికి చిహ్నంగా...
NewsSeva

నిస్వార్ధంగా సేవలందించే సంస్ధలే నేటి సమాజానికి అవసరం : దత్తాత్రేయ హోసబళే

విశాఖపట్నంలో 50 ఏళ్ల పాటు నిస్వార్ధంగా వైద్యసేవలందిస్తోన్న వివేకానంద మెడికల్ ట్రస్ట్ వారి వివేకానంద డయాగ్నోస్టిక్స్ & రీసెర్చ్ సెంటర్ అత్యాధునిక ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ - ఆర్ఎస్ఎస్...
News

స్వాభిమానంతో కూడిన సమృద్ధ భారత్ ను నిర్మించాలి : ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే

విశాఖ మహానగర్, మిథిలాపురి బస్తీ, మధురవాడ నగర్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చేపట్టిన కార్యక్రమాలతో...
News

ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ప్రపంచానికి మేలు

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తే మానవాళికి మేలు జరుగుతుందని బ్రెజిల్‌ బృంద నాయకుడు వాల్టర్‌ లింక్‌ అన్నారు. బ్రెజిల్‌, యుఏఈ, శ్రీలంకకు చెందిన 27 మంది నిపుణులతో కూడిన బృందం తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామలలో పర్యటించింది....
News

జీవవైవిధ్య వారసత్వ ప్రదేశం..‘నాగమలై’

జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఈరోడ్‌ జిల్లాలోని నాగమలై కొండను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనితో రాష్ట్రంలో జీవవైవిధ్య వారసత్వ ప్రదేశాల సంఖ్య నాలుగుకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ బుధవారం ప్రకటన జారీ చేసింది. జీవ వైవిధ్య...
1 594 595 596 597 598 3,092
Page 596 of 3092