ఆధునిక ప్రకృతి వైద్యం (నేచురోపతి)ని తీర్చిదిద్దిన హైడ్రోథెరపీ, ఆవిరి స్నానం వంటి విధానాల వృద్ధిలో భారత్ పాత్ర కీలకమని పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచురోపతి (ఎన్ఐ ఎన్) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. శతాబ్దాల కిందట సంప్రదాయ భారత చికిత్స...
అయోధ్యలో ఈ సంవత్సరం జరిగే దీపోత్సవంలో పవిత్ర సరయు నది వెంబడి 28 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది, ఇది ఒకేసారి వెలిగించే దీపాల సంఖ్యలో కొత్త ప్రపంచ రికార్డును నమోదు చేయనుంది. వారు ప్రకటించిన దాని...
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే ప్రథమం. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు...
కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం మాజీ ప్రధాని ఇందిరపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె హయాంలో పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ను తప్పుడు చర్యగా అభివర్ణించారు. 1984లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఖలిస్థానీ తీవ్రవాదులను బంధించేందుకు ఆపరేషన్...
భారత్లో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటించడం పాకిస్తాన్కు రుచించడం లేదు. తాలిబాన్ ప్రభుత్వం 2021లో అధికారం చేపట్టిన తర్వాత, పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబాన్లు తాము చెప్పినట్లు వింటారని భావించింది. చివరకు పాక్లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్...
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మంగళవారం లొంగిపోయాడు. 60 మందితో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి...