News

News

ముస్లిం దేశంలో బుర్ఖా నిషేధం.. ఇస్లామిక్ దేశాల్లో ఈ దేశం తీరే వేరు!

ప్రపంచంలోని ఇస్లామిక్ దేశాల్లో బుర్ఖా, హిజాబ్ ధరించడం అనేది తప్పని సరి. కానీ ఒక ముస్లిం దేశం మాత్రం బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం విధించింది. తాజాగా ఇటలీలో బుర్ఖాను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత,...
News

షేక్ హసీనా బంగ్లాదేశ్ వస్తుందని యూనస్ ఆందోళన..

బంగ్లాదేశ్‌లో హింసాత్మక అల్లర్ల తర్వాత, గతేడాది ఆగస్టులో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చింది. ఆ తర్వాత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, ఆయన మాట్లాడుతూ.. షేక్ హసీనా భారతదేశం...
ArticlesNews

ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్ మధ్య ‘‘డ్యూరాండ్ లైన్’’ వివాదం.. 132 ఏళ్లుగా రగులుతున్న సమస్య..

ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. ఆఫ్ఘాన్ తాలిబాన్...
News

సాధు సంతుల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా అక్రమ మత మార్పిళ్ల నిరోధానికి ప్రచారం

మత స్వేచ్ఛ పేరుతో అక్రమ మత మార్పిళ్లు పెట్రేగిపోతున్నాయని, దేశం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందని సాధు సంతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ వైవిధ్యత వున్న దేశమని, దేశం గొప్పతనం అంతా ఇందులోనే ఇమిడి వుందన్నారు. దీని కారణంగా దేశంలో...
ArticlesNews

వాతావరణంపై భారతీయ ప్రాచీన విజ్ఞానం

ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే ఉపద్రవాల గురించి రకరకాల పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే , ఈ వాతావరణానికి...
News

హిందువులపై దాడులు జరగలేదు.. యూనస్ బుకాయింపు

బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనుస్‌ బుకాయింపులు మొదలు పెట్టారు. తమ దేశంలో హిందువులపై ఏమాత్రం హింస జరగడం లేదన్నారు. కానీ, భారత్‌ దీనికి భిన్నంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. గత ఏడాది షేక్ హసీనా సర్కార్...
NewsSeva

సేవా స్ఫూర్తిని చాటిన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు

నంద్యాల జిల్లా, స్థానిక విశ్వహిందూ పరిషత్ సేవా విభాగం మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా ప్రభుత్వ వైద్యశాల టిబి విభాగం అధికారి శ్రీ బోరెడ్డి నాగార్జున రెడ్డి జ్యోతి...
News

“అమ్మాయిలు రాత్రి బయటకు రాకూడదు”.. గ్యాంగ్‌రేప్‌పై మమత

పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం సంచలనంగా మారింది. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని రాత్రి సమయంలో బయటకు వచ్చిన తర్వాత, ఐదుగురు నిందితులు ఆమెను క్యాంపస్‌కు సమీపంలోని...
1 589 590 591 592 593 3,092
Page 591 of 3092