శయనించే శివుడు
శైవక్షేత్రాల్లో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాలయంలో మాత్రం విగ్రహ రూపంలో వెలిశాడు. క్షీరసాగర మథనంలో శివుడు హాలాహలాన్ని తాగిన అనంతరం కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో తీవ్ర అలసటతో పార్వతీదేవి ఒడిలో సేదతీరాడని ప్రతీతి. ఆ...






