News

News

శయనించే శివుడు

శైవక్షేత్రాల్లో లింగాకారంలో దర్శనమిచ్చే పరమశివుడు తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి పల్లికొండేశ్వరాలయంలో మాత్రం విగ్రహ రూపంలో వెలిశాడు. క్షీరసాగర మథనంలో శివుడు హాలాహలాన్ని తాగిన అనంతరం కైలాసానికి వెళ్తుండగా మార్గమధ్యలో తీవ్ర అలసటతో పార్వతీదేవి ఒడిలో సేదతీరాడని ప్రతీతి. ఆ...
News

కడప జైలుకు వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. కస్టడీకి ఉగ్రవాది భార్య

ఎన్‌ఐఏ అధికారులు కడప జైలు వద్దకు వచ్చారు. రాయచోటిలో అరెస్టయిన ఉగ్రవాది భార్యను కస్టడీలోకి తీసుకున్నారు. జులై 1న రాయచోటిలో ఉగ్రవాదులు అబూబకర్‌ సిద్ధిఖీ, మహమ్మద్‌ అలీని తమిళనాడుకు చెందిన ఐబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదే కేసులో...
News

తిరుమలలో భారీ వర్షం.. కనువిందు చేస్తున్న జలపాతాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు తిరుమలలో చలి తీవ్రత పెరిగింది. వర్షం ప్రభావం నేపథ్యంలో...
News

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు..

భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొని దీపం వెలిగించారు. భారత ప్రజలకు,...
News

మంగళూరులోనూ శ్రీవారి ఆలయం.. భూమి మంజూరు చేసిన ప్రభుత్వం

దక్షిణకన్నడ జిల్లా కేంద్రం మంగళూరులోనూ వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించేందుకు ప్రభుత్వం భూమిని మంజూరు చేసిందని టీటీడీ బోర్డు సభ్యుడు నరే్‌షకుమార్‌ అన్నారు. బెంగళూరు వయ్యాలికావల్‌లోని టీటీడీ ఆలయంలో 2026 ఏడాదికి సంబంధించిన క్యాలెండర్‌లు, డైరీలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా...
News

సల్మాన్‌ఖాన్‌ నోట బలోచిస్థాన్‌ మాట

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ .. బలోచిస్థాన్‌ను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు తెర లేపాయి. ఆయన పొరబాటున అన్నారా? లేదా ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడారా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకీ సల్మాన్‌ ఏమన్నారంటే..? సౌదీ అరేబియాలోని రియాద్‌...
News

ఆపరేషన్‌ సిందూర్‌కు రాముడే స్ఫూర్తి: ప్రజలకు మోదీ లేఖ

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. ఆపరేషన్ సిందూర్‌కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌ భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. ‘అయోధ్యలో రామాలయం నిర్మించిన తర్వాత ఇది రెండో దీపావళి. ధర్మాన్ని కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించాడు. అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాడు. కొన్ని నెలల క్రితం మనం చేపట్టిన ఆపరేషన్‌ సిందూరే దీనికి ఉదాహరణ. మనం భారత ధర్మాన్ని కాపాడటంతో పాటు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా దీపావళి వెలుగులు నిండాయి. మన దేశ రాజ్యాంగంపై...
ArticlesNews

పుణ్యప్రదం కార్తిక మాసం

( అక్టోబర్ 22 - కార్తిక మాసం ప్రారంభం ) కార్తిక మాసం అనగానే భక్తి భావన కలుగుతుంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తికమాసంలో నదీ స్నానంతో పాపాలు తొలగుతాయని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో పురాణాలు వినడం, చదవటం పుణ్యప్రదం. కార్తిక...
1 575 576 577 578 579 3,092
Page 577 of 3092