News

News

అధికారికంగా ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌ పేరు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు అధికారికంగా మారిపోయింది. ఎంతో కాలంగా స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఔరంగాబాద్ రైల్వే...
News

భారతీయులపై ఫ్లోరిడా కౌన్సిల్‌ సభ్యుడి అహంకార వ్యాఖ్యలు

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పామ్‌ బే కౌన్సిల్‌ సభ్యుడు షాండ్లర్‌ లాంజివిన్‌ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అమెరికాలో ఉన్న ప్రతి భారతీయుడిని వెంటనే బహిష్కరించాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టిన పోస్టులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది....
News

ప్రస్తుతం 3 జిల్లాల్లోనే మావోయిస్టుల ఉనికి : ప్రధాని మోదీ

ఉగ్రవాదం, మావోయిస్టులకు భారత్‌లో చోటు లేదని ప్రధాని మోదీ అన్నారు. మావోయిస్టు రహిత దేశం దిశగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. వారి ఏరివేతకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాది మావోయిస్టుల నుంచి విముక్తి పొందిన 100కి పైగా...
News

భారతీయులకు థాయ్‌ వెలుగుల ఆహ్వానం

భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్‌ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్‌ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 31...
News

అదీనా మసీదు కాదు అది పురాతనమైన ఆదినాథ్ దేవాలయం

భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్టీ-ఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. మాల్దా జిల్లాలోని చారిత్రక అదినా మసీదుపై ఆయన చేసిన పోస్ట్‌తో పాత వివాదం మళ్లీ...
News

బ్రహ్మం గారి మఠానికి పీఠాధిపతిని నియమించాలి

కాలజ్ఞాని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కొలువైన బ్రహ్మంగారిమఠానికి పీఠాధిపతిని నియమించి భక్తుల మనోభావాలను గౌరవించాలని ఏపీ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ కోరారు. కడప నగరంలోని వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రహ్మంగారిమఠం...
News

దళారీలను నమ్మి మోసపోవద్దు : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవల వంటి అత్యంత డిమాండ్ ఉన్న టికెట్లు...
News

అయోధ్యలో ఘనంగా దీపోత్సవం

అయోధ్య నగరం దీపావళి పర్వదినం సందర్భంగా చరిత్ర సృష్టించింది. తొమ్మిదో దీపోత్సవం సందర్భంగా 56 ఘాట్ లలో 26 లక్షలకు పైగా దీపాలను వెలిగించారు. దీంతో సరయూ నదీ తీరం మొత్తం దీపాలతో నిండిపోయి, అందర్నీ ఆకర్షించింది. 56 ఘాట్‌లలో ఏకంగా...
1 577 578 579 580 581 3,092
Page 579 of 3092