News

News

నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ప్రదానం

ఒలింపిక్ పతకాల విజేత నీరజ్ చోప్రాకు దేశం అత్యంత అరుదైన గౌరవాన్ని అందించింది. జావెలిన్ సూపర్ స్టార్‌గా పేరొందిన నీరజ్ చోప్రాకు భారతీయ సైన్యం గౌరవప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకును అందజేసింది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ...
News

చైనా గుత్తాధిపత్యానికి భారత్ చెక్.. దేశంలో అరుదైన మూలకాల నిల్వలు, మనవైపే ప్రపంచం చూపు!

ఎలక్ట్రిక్ వాహనాలు, విండ్ టర్బైన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, రక్షణ వ్యవస్థలు.. ఇలా అధునాతన టెక్నాలజీకి అత్యంత కీలకమైన అరుదైన భూమి మూలకాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఇప్పుడు ప్రపంచంలో కొత్త చమురుగా మారాయి. క్లీన్ ఎనర్జీ దిశగా ప్రపంచ దేశాల రేసులో.. వ్యూహాత్మక...
News

శబరిమల: అయ్యప్ప స్వామికి ఇరుముడి సమర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు దర్శించుకున్నారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉండి శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి మహిళా రాష్ట్రపతిగా ఆమె అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. మంగళవారం రోజు...
News

పూణేలోని కోట వద్ద ముస్లిం మహిళల నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ

చారిత్రక ప్రాధాన్యత కలిగిన పూణేలోని శనివార్ వాడ కోట ప్రాంగణంలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్‌ చేస్తూ కనిపించిన వీడియో క్లిప్‌, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార బీజేపీ ఎంపీ...
News

సంఘ్‌ను ఆధ్యాత్మిక సాధనగా చూసిన వ్యక్తి ‘‘మీనన్ సార్’’ : మోహన్ భాగవత్ జీ

కేరళ ప్రాంత పూర్వ సంఘచాలక్ పీ.ఈ.బీ. మీనన్ శ్రద్ధాంజలి సభ కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ మీనన్ సంఘ్‌ను ఓ ఉద్యమంగా కాకుండా ఓ ఆధ్యాత్మిక...
News

కామాక్షితాయి భూమి స్వాహాకు యత్నం

భూ బకాసురుల ఆగడాలు అధికమయ్యాయి. చివరకు ఆలయ భూములను స్వాహా చేసేందుకూ వెనుకాడటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ మల్లికార్జునస్వామి, కామాక్షితాయి ఆలయానికి చెందిన ఎకరా భూమిని నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మవారి...
News

పీఎం సూర్యఘర్‌లో.. ఎస్సీ, ఎస్టీలకు 16వేల యూనిట్లు

వినియోగదారుల విద్యుత్తు బిల్లులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ‘పీఎం సూర్యఘర్‌’కు శ్రీకారం చుట్టింది. ఇంటి పైకప్పుపై సౌరపలకలు ఏర్పాటు చేసుకునే ఓసీ, బీసీ సర్వీసుదారులకు రాయితీలిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు వాటిని ఉచితంగా అమర్చుతోంది. చిత్తూరు జిల్లాలో తొలుత ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులకు...
News

ఆలయ నిధులు స్వాహా

అధికారం అండగా ఆలయ నిధులను అడ్డగోలుగా దోచేశారు..పూజలు చేసినట్లు..కల్యాణం నిర్వహించినట్లు..గుమస్తాలకు వేతనాలు చెల్లించినట్లు..రంగులు వేయించినట్లు కనికట్టు చేసి రూ.కోట్ల సొమ్ము కైంకర్యం చేశారు. బిల్లులు, వోచర్లు లేకుండా ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిధులు వెచ్చించారు. 2019 నుంచి 2024 మధ్య...
1 574 575 576 577 578 3,092
Page 576 of 3092