News

News

ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించిన బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్

బాలీవుడ్ నటులు రణవీర్ సింగ్ నటించిన ‘‘ధురంధర్2’’ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను సాధిస్తోంది. ధురంధర్ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రణవీర్ సింగ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్‌ను మహారాష్ట్రలోని...
ArticlesNews

ఎందరో గురువులు

విద్యార్థి అంతరంగంలోని అంధకారాన్ని తరిమికొట్టి జ్ఞానకాంతులతో నింపేవాడు గురువు. అలాంటి వారిలో మొదటి స్థానం తల్లిదండ్రులది. రెండోస్థానం విద్యాబుద్ధులు నేర్పించేవారిది. మేధస్సు వికసించే వేళ శిష్యుడికి గురువే దేవుడు అవుతాడు. గురువు పరబ్రహ్మ స్వరూపుడని అనేది అందుకే. అధర్వణ వేదంలోని శిష్టాచార...
News

డిజిటల్‌ రూపంలో తాళపత్ర గ్రంథాలు

అనంతపురం జిల్లాలో లభించిన పురాతన తాళపత్ర గ్రంథాలను డిజిటల్‌ రూపంలోకి మారుస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. వారసత్వ సంపద పరిరక్షణ అంశంపై రాష్ట్ర పురావస్తు, ప్రదర్శనశాల శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లా వాసరత్వ సంపద, సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకోవడాన్ని అందరూ బాధ్యతగా...
ArticlesNews

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం...
News

వెలుగులోకి 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం!

కడప జిల్లా రాజంపేటలోని బుడ్డాయ్యపల్లె పొలాల్లో 15వ శతాబ్దం నాటి సతి వీరగల్లు శిల్పం బయటపడింది. ఈ శిల్పం యుద్ధంలో మరణించిన వీరుల త్యాగాన్ని.. వారి భార్యల సతీసహగమనాన్ని స్మరించుకుంటూ ఏర్పాటు చేసినదిగా మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్‌...
News

బీజింగ్‌ పేరును ఆధ్యాత్మిక నగరం బైజ్నాథ్‌గా మార్చేసిన ఏఐ

దేశ సరిహద్దుల్లో ఎప్పుడూ ఏదో ఒక కవ్వింపు చర్యకు పాల్పడే చైనాకు నెట్టింట మనవారు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా తమ సొంత పేర్లు పెట్టుకుని ఆనందం పొందుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన...
News

రైలు బోగినే దేవాలయం, బెర్త్‌పైనే పూజలు వైరల్‌ వీడియో

రైలు బోగీనీ ఆలయంగా మార్చేసి పూజలు చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో  ప్రజా రవాణా వ్యవస్థ రైల్వేకి సంబంధించిన కోచ్‌లో మతపరమైన కార్యకలాపాలు, భద్రతా ఆందోళనలపై చర్చకు దారి తీసింది. ప్రయాణికులు ఒక స్లీపర్ బెర్త్‌ పూజా...
News

పాఠశాలల్లో పూర్తి ‘వందేమాతరం’ ఆలపించాలన్న నిర్ణయాన్ని సమర్థించిన కర్ణాటక హైకోర్టు

పాఠశాలల్లో ప్రతిరోజూ ఆరు చరణాలతో కూడిన పూర్తి 'వందేమాతరం' గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. కేంద్ర ప్రభుత్వ   నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొంతకాలం క్రితం కొట్టివేసింది. బెంగళూరుకు...
1 52 53 54 55 56 2,890
Page 54 of 2890