News

ArticlesNews

ధర్మబద్ధమైన సంపాదనే సంపద

సమాజానికి పునాదిగా సంపద (ధనం) కేవలం భౌతిక లక్ష్యం మాత్రమే కాదు-అది ఒక గౌరవనీయ మైన సమాజానికి నిజమైన వెన్నెముక. ఆర్థిక బలం లేకుండా ఏ నాగరికత కూడా విద్యను, ఆరోగ్యాన్ని, సాంస్కృతిక కొనసాగింపును లేదా సామాజిక స్థిరత్వాన్ని నిలబెట్టుకోలేవు. పేదరికం...
News

కాలగర్భంలో చారిత్రక సంపద

ప్రకాశం జిల్లాలోని చారిత్రక సంపద కాలగర్భంలో కలిసిపోతోంది. చందవరంలోని బౌద్ధాస్తూపం.. సంతమాగులూరులోని వేణుగోపాలస్వామి ఆలయాలను పట్టించుకునేవారు కరవయ్యారు. సంతమాగులూరు మండలంలోని కుందుర్రు నుంచి పరిటాలవారిపాలెం వెళ్లే మార్గంలో రహదారిలో 16వ శతాబ్దం నాటి వేణుగోపాలస్వామి ఆలయం ధ్వంసమై కాలగర్భంలో కలిసిపోతోంది. అధికారులు,...
ArticlesNews

ఆధునిక కాలపు అత్యవసరం – పంచ పరివర్తన జీవన సూత్రాలు

శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్నటి ఆవిష్కరణ నేడు పాతబడి పోతున్నది. నేటి సాంకేతికత రేపటి మార్పునకు పునాది అవుతున్నది. నిత్య మార్పులను ఆకళింపు చేసుకుంటూ ప్రయాణం చేయవలసిన అగత్యం ఏర్పడింది. నిత్యం అప్‌డేట్‌ ‌కాకపోతే అవుట్‌డేట్‌ ‌కావలసి...
News

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర: లెఫ్టినెంట్ గవర్నర్

అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు చేపట్టే యాత్ర జులై 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 28వ తేదీన ఈ యాత్ర ముగుస్తుందన్నారు. మొత్తం 57 రోజుల పాటు ఈ అమర్‌నాథ్ యాత్ర...
News

కార్పొరేట్ జిహాద్ పై బండి సంజయ్ ఘాటు స్పందన

నాసిక్‌లో జరిగిన ‘కార్పొరేట్ జిహాద్’ కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటన...
News

నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’.. హిందూ ఉద్యోగులే టార్గెట్..

నాసిక్ ‘‘ కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) యూనిట్‌లోని ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మత విషయాల్లో బలవంతాలకు పాల్పడటం వంటివి సంచలనంగా మారాయి. ఈ కేసులో మొదటి ఫిర్యాదు...
News

అయోధ్య రామాలయ నిర్మాణం పరిపూర్ణం : నిర్మాణ కమిటీ ప్రకటన

అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయ్యిందని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో చేపట్టిన బాలరాముడి ప్రధాన, అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు...
1 54 55 56 57 58 2,890
Page 56 of 2890