భారతీయ కంటెంట్ ప్రసారం చేసిన పాక్ న్యూస్ ఛానెల్కు షోకాజ్ నోటీసు
పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) ‘జియో న్యూస్’ ఛానెల్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోంస్లే మరణించారనే వార్తను ప్రసారం చేసే క్రమంలో ఆ ఛానెల్ భారతీయ కంటెంట్ను చూపించడమే ఇందుకు...







