( ఏప్రిల్ 16 - తెలుగు నాటక రంగ దినోత్సవం ) ఆధునిక నాటక రంగం వయసు రమారమి ఒకటిన్నర శతాబ్దాలు. ఒక జాతి సాంస్కృతిక రంగ ప్రస్థానంలో ఇది అల్పకాలమే అయినా, సుమారు శతాబ్దానికి పైగా ఉజ్జ్వలకాలంగా భాసించింది. పురాణేతిహాసాల...
( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం ఒకరు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త....
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానం ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా కీలక అడుగులు వేయబోతున్నట్లు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ, ఈవో వీకే శీనాయక్ తెలిపారు. ఛైర్మన్ గాంధీ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై...
అన్నవరం సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భాగంగా భక్తులకు స్వామి వారి గోధుమ నూక ప్రసాదం కూడా పెట్టాలని దేవదాయ, ధర్మదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. సత్యదేవుని అన్నప్రసాద పథకంలో స్వామివారి ప్రసాదం...
వేతనాల పెంపు కోరుతూ ఉత్తర ప్రదేశ్లోని నోయిడాలో కార్మికులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనల వెనుక భారీ కుట్ర, ప్లానింగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాదు.. దీని వెనుక పాకిస్తాన్ హస్తం కూడా ఉండొచ్చనే...
శ్రీకాళహస్తిలో భక్త కన్నప్పకు కొండ పైనే తొలి అభిషేకం నిర్వహించాలన్న డిమాండ్ మరోసారి ముందుకు వచ్చింది. వాయులింగేశ్వరుని ఆలయంలో కన్నప్ప విగ్రహం ఉందని, అక్కడ పూజలు చేసిన తర్వాత స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ ఈఓ ఇచ్చిన వివరణను కాకినాడ స్వయంభు...
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఎప్పుడూ భక్తులతో రద్దీగానే ఉంటుంది.. అయితే, తిరుమల ప్లాన్ చేసుకునే భక్తులకు కీలక సమాచారం వచ్చింది.. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. తిరుపతిలో...
సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా, పర్యావరణహితమైన ఇంధనం వైపు భారత్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాఖండ్కు చెందిన ఇద్దరు సోదరులు (సాధువులు) ఒక అద్భుతమైన ఆవిష్కరణతో వార్తల్లో నిలిచారు. ఆవు పేడ ఆధారిత సహజ వాయువు సిలిండర్ను వారు రూపొందించారు....