News

News

కొచ్చిలో హిందూ సంస్థల ఐక్య వేదిక ‘‘దేవాలయ పార్లమెంట్’’

దేవాలయాల విముక్తి కోసం కొచ్చి కేంద్రంగా ఓ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న 89 వ వార్షికోత్సవం సందర్భంగా కొచ్చిలో హిందూ సంస్థల ఐక్య వేదిక ‘‘దేవాలయ పార్లమెంట్’’ ను నిర్వహించింది. కేరళ దేవస్వం బోర్డులపై...
ArticlesNews

అలహాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్, బర్మా నుంచి మయన్మార్ : చరిత్ర, ఆత్మగౌరవాల సంగమం

భారతదేశ నేలలో సనాతన సంస్కృతి వేళ్లు.. లోతుగా పాతుకుపోయాయి. కానీ శతాబ్దాల తరబడి జరిగిన విదేశీ దండయాత్రలు ఈ వేళ్లను.. పేర్ల (నామాల) సాకుతో అణచివేయడానికి ప్రయత్నించాయి. దానికి ప్రయాగ్‌రాజ్ ఒక సజీవ ఉదాహరణ. ఇలావాస్ నుంచి ఇలాహావా ఆపై అలహాబాద్...
News

పంజాబ్ లో దారుణం ఆరెస్సెస్ కార్యకర్తను కాల్చి చంపిన దుండగులు…

పంజాబ్ లో దారుణం జరిగింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త నవీన్ అరోరా (40) ని గుర్తు తెలియని వ్యక్తులు ఫిరోజ్ పూర్ లో కాల్చి చంపారు. తన దుకాణాన్ని మూసేసి, ఇంటికి తిరిగి వెళ్తుండగా... బుధ్వారావాలా మొహల్లా సమీపంలో దుండగులు...
News

డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు

వైకుంఠ ఏకాదశిపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు....
News

పథకం ప్రకారమే ఎర్రకోట కారు బాంబు దాడి

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి ఉమర్ పొరపాటున చేసింది కాదని పథకం ప్రకారమే దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడి గురించి అపార్థం చేసుకుంటున్నారని కాని ఇది ఓబలిదానం అని, చనిపోయే...
News

హిందువులపై జరుగుతున్న దాడులపై హోం శాఖ దృష్టి సారించాలి

కృష్ణాజిల్లా పెడనలో హిందూ బంధువుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నాదెళ్ల కోటేశ్వరరావు తన అరెస్ట్ పై మీడియాతో మాట్లాడుతూ, పేలుళ్ళ నేపధ్యంలో గొడవలు చెలరేగే అవకాశం ఉందని ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు పెట్టానని, దానికే నాకు ఎటువంటి నోటీసులు ఇప్పకుండా...
News

తాత్విక మార్గదర్శిగా భగవద్గీత

అంతర్జాతీయ గీతా ఉత్సవం 2025 సందర్భంగా నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం "నేటి ప్రపంచంలో భగవద్గీత యొక్క ఔచిత్యం" అనే అంశంపై ఒక సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నేపాల్ సంస్కృత విశ్వవిద్యాలయం మరియు త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు...
News

వనవాసి ప్రజల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా : భరత్ కుమార్

వనవాసి జీవితాలలో వెలుగును నింపి బానిస సంకెళ్లు విడదీయడంలో ఎనలేని కృషి చేసిన ఘనత భగవాన్ శ్రీ బిర్సా ముండాకే దక్కుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్-ఆర్ఎస్ఎస్ మూడు రాష్ట్రాల ప్రాంతీయ ప్రచార శ్రీ భరత్ కుమార్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా, కొయ్యలగూడెం...
1 526 527 528 529 530 3,094
Page 528 of 3094